అన్వేషించండి

Visakhapatnam: దేవాదాయశాఖలో భగ్గుమన్న విభేదాలు..డిఫ్యూటీ కమిషనర్‌పై ఇసుక పోసిన అసిస్టెంట్ కమిషనర్

దేవాదాయశాఖ అధికారుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు పరిస్థితులు దారితీశాయి. 

విశాఖలో దేవాదాయశాఖ అధికారుల మధ్య విభేదాలు తలెత్తాయి. డిప్యూటీ కమిషనర్‌ పుష్ఫవర్ధన్‌పై అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి ఇసుక పోశారు. ఈ దాడి అంతా కార్యాలయంలోని సీసీకెమరాలో రికార్డు అయ్యాయి. కొద్ది రోజులుగా తనను కించపరిచేవిధంగా డిప్యూటీ కమిషనర్ పుష్ఫవర్ధన్ ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించింది. లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి ఆరోపించారు. 

అయితే డిప్యూటీ కమిషనర్‌ పుష్ఫవర్ధన్‌ మాత్రం ఆరోపణలు అవాస్తవం అంటున్నారు. శాంతి చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఎలాంటి కారణాలు లేకుండా తనపై దాడికి పాల్పడ్డారని అంటున్నారు. పోలీసు విచారణలో అసలు వాస్తవాలు బయటపడతాయని తెలిపారు. ఈ ఘటనతో దేవాదాయ శాఖలో కలకలం సృష్టించింది. ఒక అధికారి సస్పెన్షన్‌ ఘటనలో డీసీ, అసిస్టెంట్‌ కమిషనర్‌ మధ్య తలెత్తిన విభేదాలే ఈ  ఘర్షణకు దారి తీశాయని సమాచారం.  ఇదిలా ఉంటే అధికారుల తీరుపై జనం మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఉన్నతాధికారులే ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే ప్రజలకు ఇంకేం చేస్తారంటూ సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. 

క్రిమినల్ కేసు పెడతా.... : శాంతి

డిప్యూటీ కమిషనర్‌ వేధిస్తున్నారని అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి కన్నీటి పర్యంతమయ్యారు. తనను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను మనసులో పెట్టుకుని వ్యక్తిగత కక్షలకు పాల్పడుతున్నారని తెలిపారు. గతంలో కూడా ఆయనపై ఆర్‌జేడీకి ఫిర్యాదు చేశానని శాంతి తెలిపారు. మళ్లీ ఇప్పుడు పుష్ఫవర్ధన్ పై క్రిమినల్‌ కేసు పెడతానని చెప్పారు. డిప్యూటీ కమిషనర్‌ తనను మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్న కారణంగా ఆయనపై ఇసుక చల్లానని అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి వివరణ ఇచ్చారు. డీసీ పుష్పవర్ధన్‌ తన విధులకు అడ్డుపడడమే కాకుండా మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. 

విభేదాలు లేవు : డీసీ

తమ మధ్య ఎలాంటి వివాదాలు, విబేధాలు లేవని డిప్యూటీ కమిషనర్‌ పుష్ఫవర్ధన్‌ అంటున్నారు. తాను విశాఖలో డ్యూటీకి వచ్చి నెలరోజులే అయ్యిందని అంటున్నారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి వచ్చి ఇసుక పోసి, తనను నిందించడంతో షాక్‌ అయ్యాయని చెప్పారు. తాను చాలా చోట్ల పనిచేసినట్లు చెప్పిన ఆయన.. ఎక్కడా ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదన్నారు. శాంతి తనపై ఇసుక వేయడాన్ని దేవాదాయ శాఖ కమిషనర్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పుష్ఫవర్ధన్ చెప్పారు. 

Also Read: Chittoor: చిత్తూరు జిల్లాలో వింత...గుడ్లు పెట్టిన కోడిపుంజు...నెట్టింట హల్ చల్

                Hyderabad Viral Video: బతికున్న పామును కరకరా నమిలేస్తూ.. ఈ యువకుడిది హైదరాబాదేనా.. వైరల్ వీడియో

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Embed widget