అన్వేషించండి

APSRTC Income: ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC

APSRTC Income: సంక్రాంతి పండగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రఆర్టీసీకి బాగా కలిసి వచ్చింది. ఒక్కరోజులోనే 27.68 కోట్ల ఆదాయంతో కొత్త రికార్డ్ సృష్టించింది.

APSRTC Income: APSRTC కొత్త రికార్డ్ సృష్టించింది. ఒక్క రోజులోనే 27.68 కోట్ల రూపాయల ఆదాయం సంపాదించింది. ఇది APSRTC చరిత్రలోనే ఇంతకుముందు ఎన్నడూ జరగని ఘటనగా అధికారులు చెబుతున్నారు. జనవరి 19 అంటే సోమవారం రోజున ఈ రికార్డ్ నమోదైంది. ఆ రోజున 50 లక్షల మంది ప్రయాణికులు RTC బస్సుల్లో ప్రయాణించారు.

సంక్రాంతి పండుగ తర్వాత భారీ ఎత్తున తిరిగి వెళ్లిన ప్రయాణికులు 

సంక్రాంతి పండుగకు పెట్టింది పేరైన ఆంధ్రప్రదేశ్‌కు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో వచ్చారు. ఏపీకి చెందిన ప్రజలతోపాటు తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన సంక్రాంతి చూడడం కోసం టూరిస్ట్‌లతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు జనంతో కలకలలాడాయి. వాళ్ళలో చాలామంది సొంత వాహనాల్లో రాగా RTC బస్సులను నమ్ముకుని ప్రయాణం చేసిన వారి సంఖ్య కూడా ఎక్కువే. వారిని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున బస్సులు నడిపింది RTC. రెగ్యులర్ సర్వీస్ లతో పాటు స్పెషల్ బస్సులను కూడా ప్రవేశ పెట్టడంతో ప్రజలు ఈ బస్సు సర్వీస్ లను ఉపయోగించుకున్నారు. దానివల్ల  RTC కి మంచి ఆదాయం వచ్చింది.

స్పెషల్ బస్సులను కూడా రెగ్యులర్ చార్జీలతోనే నడిపాం: RTC ఎండీ ద్వారకా తిరుమల రావు 

పండుగ రద్దీ దృష్టిలో పెట్టుకుని ఏపీలో ప్రత్యేక బస్సులను నడిపినా వాటి ఛార్జీలను మాత్రం పెంచలేదనీ రెగ్యులర్ బస్సు టికెట్ రెట్లకే వాటినీ నడిపామని అన్నారు APSRTC ఎండీ ద్వారకా తిరుమల రావు. అందుకే పండుగ నుంచి తిరిగి వెళ్లే సమయంలో కూడా ప్రజల్లో చాలామంది RTC బస్సుల్లోనే ప్రయాణించారనీ దీనివల్ల ప్రయాణికులపై అదనపు ఖర్చు భారం పడకపోవడమే కాకుండా ఎక్కువమంది తమ బస్సులో వెళ్లడం వల్ల ఒక్క రోజునే (జనవరి 19) ఏకంగా 27.68 కోట్ల ఆదాయం లభించినట్టు ఆయన అన్నారు. ఈ రికార్డ్ స్థాపించడానికి తమ డ్రైవర్ల సామర్థ్యం సిబ్బంది నిబద్ధత కారణం అంటూనే తమపై నమ్మకం ఉంచి సహకారం అందించిన ప్రయాణికులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ద్వారకా తిరుమల రావు. సోమవారం ఒక్క రోజు మాత్రమే కాకుండా మొత్తం సంక్రాంతి పండుగ రోజుల్లో APSRTC ఆదాయం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Embed widget