అన్వేషించండి

TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం

Andhrapradesh News: తిరుమలలో రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు ఊరట కలిగించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. 3 నెలల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Ttd Key Decision On Vip Darshan: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ (Ttd) గుడ్ న్యూస్ చెప్పింది. రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతుండడంతో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఇంటర్, టెన్త్ పరీక్షలు పూర్తి కావడంతో స్కూళ్లకు సెలవుల నేపథ్యంలో తిరుమలకు ఇటీవల భక్తుల రద్దీ కొనసాగుతోంది. రోజూ వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో సామాన్య భక్తులకు ఊరట కలిగించేలా టీటీడీ చర్యలు చేపట్టింది. వీఐపీ దర్శనాల తొలగింపుతో సామాన్య భక్తులు దర్శనాలకు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం రాదని అధికారులు తెలిపారు. అటు, ఎన్నికల కోడ్ లో భాగంగా ఇప్పటికే సిఫారసు లేఖలను అనుమతించడం లేదని స్పష్టం చేశారు. 

భక్తులకు సౌకర్యాలు

మరోవైపు, ఎండల తీవ్రత నేపథ్యంలో స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. క్యూలైన్లలో ఉండే భక్తులకు మంచినీరు, మజ్జిగ, అన్న ప్రసాదం అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎల్లప్పుడూ తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ముఖ్యంగా మాఢ వీధుల్లో భక్తులు చెప్పులు లేకుండా నడవడానికి ఇబ్బంది లేకుండా కూల్ పెయింటింగ్ తో పాటు తాగునీటి సౌకర్యాలు కూడా కల్పించినట్లు చెప్పారు. అలాగే, ఉగాది పర్వదినాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. టీటీడీ పంచాంగాన్ని కేవలం తిరుపతి, తిరుమలలోనే కాకుండా టీటీడీ బుక్ స్టాల్స్ లోనూ అలాగే, హైదరాబాద్, విశాఖ, విజయవాడ, బెంగుళూరు, చెన్నై నగరాల్లోని టీటీడీ సమాచారం కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 

Also Read: CM Jagan: 'మేనిఫెస్టో కాపీలు చూపించే దమ్ము చంద్రబాబుకు ఉందా?' - ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే అభివృద్ధి అన్న సీఎం జగన్

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget