అన్వేషించండి

Tirumala News: తిరుమలలో కొన్ని విశేష పూజలు రద్దు చేసింది అందుకోసమే: టీటీడీ ఈవో

ఏప్రిల్‌లో శ్రీవారిని 20లక్షల 64 వేల మంది దర్శనం పొందారు. హుండీ ద్వారా 127 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ హుండీ కానుకులు రూ. 4.41 కోట్లు లభించింది. 99.07 లక్షలు లడ్డూలు విక్రయించారు.

స్లాట్ విధానం ద్వారా సామాన్య భక్తులకు త్వరలో స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తామని టిటిడి ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తుల సలహాలు, సూచనలు ఈవో ధర్మారెడ్డి తీసుకున్నారు. ఏప్రిల్ 12వ తేదీన భక్తులు అధిక సంఖ్యలో రావడం ద్వారా స్లాట్ విధాన టిటిడి రద్దు చేశామని వివరించారు. 

సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామన్నారు ధర్మారెడ్డి. టిటిడిలో సమయాన్ని బట్టి, రద్దీ బట్టీ సేవలను రద్దు చేసే వ్యవస్ధ తిరుమలలో ఉందని, అందుకే వివిధ పర్వదినాల్లో కొన్ని ఆర్జిత సేవలు రద్దు చేయడం జరుగుతుందన్నారు.‌

సహస్ర కలశాభిషేకం, విశేష పూజ, వసంతోత్సవాన్ని ఉత్సవర్లను అరుగుదల నుంచి కాపాడేందుకు అర్చకులు, జియ్యంగార్ల ఆదేశాల మేరకు రద్దు చేసామని చెప్పారు ధర్మారెడ్డి. అష్టదళ, తిరుప్పావడ జూన్ 30వ తేదీ వరకూ తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని తెలిపారు. 

అధిక భక్తుల రద్దీ ఉన్న పరిస్థితుల్లో ఆర్జిత సేవల సమయంలో మరింత మంది భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఈవో. వయోవృద్దులకు సంబంధించిన విషయాలపై కొందరు భక్తుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చామన్నారు. వయోవృద్దులకు ప్రతి రోజు ఆన్లైన్ స్లాట్ విధానం ద్వారా వెయ్యి మందికి దర్శనం కల్పిస్తున్నట్లు వివరించారు. చంటి బిడ్డల తల్లిదండ్రులకు, ఎన్.ఆర్.ఐ దర్శనాలు కూడా ప్రస్తుతం తిరుమలలో యథావిధిగా కొనసాగుతుందని తెలియజేశారు. 

ఏప్రిల్ నెలలో శ్రీవారి ఇరవై లక్షల అరవై నాలుగు వేల మంది దర్శనం పొందారని, హుండీ ద్వారా 127 కోట్లు ఆదాయం రాగా, ఈ హుండీ కానుకులు 4.41 కోట్లు ఆదాయం లభించిందన్నారు ధర్మారెడ్డి. 99.07 లక్షలు శ్రీవారి లడ్డూలు విక్రయించడం జరిగిందని ఈవో ధర్మారెడ్డి తెలియజేశారు. పరకామణిలో ఓ సిబ్బంది నగదు తీసుకెళ్తుండగా విజిలెన్స్ సిబ్బంది పట్టుకుని రిమాండ్ చేయడం జరిగిందని, పరకామణిలో కఠినంగా పరిశీలిస్తున్నాం, స్వామి వారి సొత్తును దొంగలిస్తే కచ్చితంగా పట్టుబడుతారని ఆయన చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News: 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లిన బాలుడు.. అటు నుంచి రైలెక్కి రాయచూర్‌‌కు.. విషయం తెలిసిన పేరెంట్స్ షాక్
100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లిన బాలుడు.. అటు నుంచి రైలెక్కి రాయచూర్‌‌కు.. విషయం తెలిసిన పేరెంట్స్ షాక్
Khajipet Inter Girl Murder Case: నా కొడుకు అమాయకుడు.. నన్ను హత్తుకుని ఏడ్చాడు: ఖాజీపేట హత్య కేసు నిందితుడి తల్లి ఆవేదన
నా కొడుకు అమాయకుడు.. నన్ను హత్తుకుని ఏడ్చాడు: ఖాజీపేట హత్య కేసు నిందితుడి తల్లి ఆవేదన
Heatwave Alert in AP: ఏపీలో భానుడి భగభగలు.. 19 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక!
ఏపీలో భానుడి భగభగలు.. 19 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక!
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Strait of Hormuz: హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
Kavitha And Sharmila: జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
AP Sarpanch Elections: 5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
What Is Quantum Computer: నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
Rajinikanth : రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
Embed widget