అన్వేషించండి

TTD News: వీలునామాలో శ్రీవారికి ఆస్తులు రాసిన భక్తుడు - టీటీడీకి హ్యాండోవర్ చేసిన బంధువులు !

Tirumala: శ్రీవారి భక్తుడు ఒకరు తన వీలునామాలో టీటీడీకి ఆస్తులు రాసిచ్చారు. ఆయన చనిపోయాక వీలునామాను చూసిన బంధువుల అందులో ఉన్న మేరకు ఆస్తులు టీటీడీకి స్వాధీనం చేశారు.

Tirumala Sri vari  Devotee:తిరుమల శ్రీవారికి భక్తులు కానుకలు సమర్పిస్తూంటారు. కొంత మంది తమ ఆస్తులు రాసిస్తూంటారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ భక్తుడు తాను సంపాదించిన ఆస్తిలో కొంత శ్రీవారికి రాసిచ్చారు. ఈ మేరకు వీలునామాలో పొందు పరిచారు. ఆయన మరణం తర్వాత వీలునామాలో ఉన్న ప్రకారం ఆస్తుల్ని టీటీడీకి రిజిస్ట్రేషన్ చేశారు.  
 
హైద‌రాబాద్ కు చెందిన‌ మాజీ ఐఆర్ఎస్ అధికారి   వై.వి.ఎస్.ఎస్. భాస్కర్ రావు త‌న మ‌ర‌ణానంత‌రం  టీటీడీకి రూ.3 కోట్ల విలువైన నివాస గృహంతో పాటు త‌న బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న రూ.66 ల‌క్ష‌ల‌ను విరాళంగా ఇవ్వాలని వీలునామాలో రాశారు. ఆయన చనిపోవడంతో ఆ వీలునామాను బహిర్గతం చేశారు. ఆ సమయంలో యీ విషయం బయటపడింది.   వై.వి.ఎస్.ఎస్. భాస్కర్ రావు హైదరాబాద్‌లోని తన నివాస గృహాన్ని టీటీడీకి రాసిచ్చారు.   దీని విలువ సుమారు రూ.3 కోట్లుగా అంచనా వేశారు. అలాగే ఆయన తన బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.66 లక్షలను కూడా టీటీడీకి విరాళంగా అందించారు. ఈ నగదు టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్,   ఇతర సేవా ట్రస్టుల కోసం వినియోగిస్తారు. 

 భాస్కర్ రావు భారత రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్)లో అధికారిగా పనిచేశారు. ఆయన వృత్తిపరమైన జీవితంలో నిజాయతీ తో సేవలు అందించారు.  ఆయన తన జీవితాంతం శ్రీ వేంకటేశ్వర స్వామి పట్ల  అచంచలమైన భక్తిని కలిగి ఉన్నారు. తన ఆస్తిని,  నగదును టీటీడీకి విరాళంగా ఇవ్వాలనే నిర్ణయం ఆయన ఆధ్యాత్మిక నిబద్ధతను ప్రతిబింబిస్తుందని భక్తులు బావిస్తున్నారు. భాస్కర్ రావు మరణానంతరం, ఆయన వీలునామా ప్రకారం ఈ ఆస్తి ,  నగదు టీటీడీకి బదిలీ చేశారు.  ఈ ప్రక్రియలో ఆయన కుటుంబ సభ్యులు , దా చట్టపరమైన ప్రతినిధులు టీటీడీ అధికారులకు ఈ విరాళాన్ని అందజేశారు. 

టీటీడీ వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది, ఇందులో ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ (భక్తులకు ఉచిత భోజనం), ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ (వైద్య సహాయం), ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ (గో సంరక్షణ),  ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్ట్ (విద్య,  సామాజిక సేవలు) వంటివి ఉన్నాయి.  వీటికి టీటీడీకి భక్తుల నుంచి భారీ విరాళాలు అందుతుంటాయి. 2024 నవంబర్‌లో చెన్నైకు చెందిన వర్ధమాన్ జైన్ రూ.2.02 కోట్లు, 2025 జనవరిలో రూ.6 కోట్లు విరాళంగా అందించారు. కార్పొరేట్ సంస్థలు కూడా కోట్ల రూపాయలు వివిధట్రస్టులకు విరాళం అందిస్తూంటాయి. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget