అన్వేషించండి

Pawan Kalyan: 98 శాతం స్ట్రైక్ రేట్ కోసమే ఈ సీట్లు- 10 గెల్చినా మరిన్ని సీట్లకు అవకాశం ఉండేదన్న పవన్

seats are only for the 98 percent strike rate says pawan : పొత్తులో భాగంగా 24 సీట్లలో పోటీ చేస్తున్నట్టు అనుకోవద్దని జనసైనికులకు పవన్ కల్యాణ్ సూచించారు. 98 శాతం స్ట్రైక్ రేట్ కోసమేనని వెల్లడించారు.

These Seats Are Only For The 98 Percent Strike Rate Says Pawan : రానున్న సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ, జనసేన (Janasena Party) కూటమి అభ్యర్థుల మొదటి జాబితాను ఇరు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు నాయుడు (Chandrababu), పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సీట్ల ప్రకటన అనంతరం క్యాడర్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. పొత్తులో భాగంగా 24 సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్నట్టు అనుకోవద్దని జనసైనికులకు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సూచించారు. 98 శాతం స్ట్రైక్ రేట్ కోసమే ఈ సీట్లు తీసుకున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. పోటీ చేసిన ప్రతీ చోటా జనసేనను గెలిపించుకోవాలని, అందుకు అనుగుణంగా కృషి చేయాలని జనసేనాని పిలుపునిచ్చారు. మూడు పార్లమెంటు సీట్లతో కలుపుకుంటే మొత్తంగా 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టేనని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గడిచిన ఎన్నికల్లో పది సీట్లు గెలుచుకుని ఉన్నా.. ఇప్పుడు ఎక్కువ అడిగే వాళ్లమని జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

మెజార్టీ స్థానాల్లో పోటీ చేయాలంటూ పెద్దల నుంచి సూచన

రానున్న ఎన్నికల్లో జనసేన 40 - 50 చోట్ల పోటీ చేయాల్సిందేనని చెప్పారని, మూడు ఎంపీ స్థానాలను కలిపితే 40 స్థానాల్లో పోటీ చేసినట్లు అవుతోందన్నారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామనే ఆలోచనను పక్కన పెట్టి, పోటీ చేసిన ప్రతిచోటా జనసేనను గెలిపించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. తీసుకున్న చెట్ల సంఖ్య కంటే గెలుపు శాతం అధికంగా ఉండేలా చూడాలని ఈ సందర్భంగా పవన్ కోరారు. ఇకపోతే, జనసేనానితోపాటు నాగబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది.

బీజేపీ కోసం సీట్లు తగ్గించుకున్నామన్న పవన్

సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్దం అని అంటున్నారని, తాము కూడా యుద్దానికి సంసిద్ధమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే తాము ఇదంతా చేస్తున్నట్లు వివరించారు. బీజేపీకి సీట్లు ఇచ్చే క్రమంలో తాము సీట్లు తగ్గించుకుంటున్నామని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనికి అందరూ కట్టుబడి ఉండాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా జనసేన అడుగులు వేస్తోందని పవన్ కళ్యాణ్ మరో మారు స్పష్టం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

AP Education Reforms: ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మారిన లక్ష మందికిపైగా విద్యార్థులు - గిరిజన స్కూళ్లన్నింటికీ సొంత భవనాలు - లోకేష్ కీలక ప్రకటన
ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మారిన లక్ష మందికిపైగా విద్యార్థులు - గిరిజన స్కూళ్లన్నింటికీ సొంత భవనాలు - లోకేష్ కీలక ప్రకటన
Breaking News: వచ్చే ఏడాదికి గిరిజన ప్రాంత స్కూల్స్ అన్నింటికీ సొంత భవనాలు: మంత్రి నారా లోకేష్
వచ్చే ఏడాదికి గిరిజన ప్రాంత స్కూల్స్ అన్నింటికీ సొంత భవనాలు: మంత్రి నారా లోకేష్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget