అన్వేషించండి

Ayyanna Patrudu : జిల్లాకో ఎయిర్‌పోర్టు ప్రకటనపై అయ్యన్న కామెంట్స్‌.. రావు రమేష్‌ డైలాగ్‌తో జగన్‌పై సెటైర్లు

జీతాలు, పెన్షన్లు కూడా సరిగ్గా ఇవ్వలేని ముఖ్యమంత్రి ప్రతి జిల్లాకు ఎయిర్‌పోర్టు ఎలా నిర్మిస్తారని టీడీపీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ జిల్లాకి ఒక ఎయిర్‌పోర్ట్ కట్టాలని.. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలివ్వడంపై టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. ఇప్పటికే తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, సర్వనాశనం చేసేశారన్నారు.  రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజిలు 7,880 కోట్లతో కడతాడని అనౌన్స్ చేసి, క్రిందటి సంవత్సరం  మే 30 వ తేదీన 14  మెడికల్ కాలేజీలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఆ కాలేజిలు ఏమయ్యాయని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. 

Also Read: బీజేపీ అంటే ఫ్లవర్ కాదు ఫైర్... నిప్పుతో చెలగాటమాడవద్దని జగన్‌కు నేతల హెచ్చరిక !

ఎంప్లాయ్స్ కి , పెన్షన్ దారులకు టైంకి జీతాలు చెల్లించలేకపోతున్నారని..అలాగే రిటైర్ అయిన ఉద్యోగులకు ఆరు నెలల నుండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోయారన్నారు.  రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చెయ్యడానికి డబ్బులు లేవు, ఉత్తరాంద్ర సుజల స్రవంతి ప్రాజక్టు కట్టడానికి డబ్బుల్లేవని కారణాలు చెబుతున్నారని గుర్తు చేశారు. విజయనగరంలో ట్రైబుల్ యూనివర్సి కట్టలేకపోయావు.. కరోనా సెకండ్ వేవ్ టైం లో క్వారంటైన్ సెంటర్లలో బోజనాలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లుకి కోట్ల రూపాయలు పేమెంట్లు చెల్లించ లేకపోయారు..  కానీ, జిల్లాకో ఎయిర్‌పోర్టు కడతారా అని ఎద్దేవా చేశారు. 

Also Read: ఇవిగో గుడివాడ కేసీనో ఆధారాలు... రిలీజ్ చేసిన టీడీపీ !

గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలకు మధ్యాహ్న బోజనాలు పెడతున్న కాంట్రాక్టర్లుకి డబ్బులు ఇవ్వడం లేదన్నారు.  ఆర్ అండ్ బీ పనులు చేసిన కాంట్రాక్టర్లు, నీరు - చెట్టు పనులు, ఉపాధి హామీ పనులు చేసిన కాంట్రాక్టర్లకూ డబ్బులు చెల్లించడం లేదని..కోట్ల రూపాయలు హౌసింగ్ బిల్లులు పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం జిల్లాకో ఎయిర్‌పోర్టు ఎలా కడుతుందని ప్రశ్నించారు. రైతులు దగ్గర కొన్న దాన్యానికి ప్రబుత్వం ఇవ్వాల్సిన డబ్బులే ఇవ్వలేదు,  రైతులకు ఇవ్వవలసిన చెరుకు బకాయిలు చెల్లించలేదన్నారు. ఆఖరికి, కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు కుడా పరిహారం కూడా చెల్లించలేకపోయారు.. విమానాశ్రయాలు ఎలా కడతారన్నారు. 

Also Read: ‘మెప్పు కోసం విప్పుకొని తిరుగుతావా రాజా, ఏ1 చేతిలో తన్నులు తినకుండా చూస్కో..’ ట్విటర్‌లో వైసీపీ ఎంపీల రచ్చ

సంపద సృష్టించడం చేతకాక, ఓటీఎస్ పేరుతో పేద ప్రజల దగ్గర బలవంతపు వసూళ్ళు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని.. . ఆఖరికి చెత్త మీద, డ్రైనేజి మీద పన్నులు వసూలుచేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్‌పోర్టులు కడతామని ఎలా చెబుతారని ప్రశ్నించారు.  ఈ తుగ్లక్ నిర్ణయాలన్నీ చూస్తుంటే మీకు ఎలా ఉందో తెలియదు గాని,       మాకైతే మీ ఆయనకీ ఎదో అయిందని అనుమానంగా ఉందని ఒకసారి హైదరాబాదులో గాని విశాఖపట్నంలో గాని హాస్పిటల్లో చూపించండి అమ్మా అని జగన్ సతీమణి భారతికి అయ్యన్నపాత్రుడు సలహా ఇచ్చారు.  

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
Black Monday: బ్లాక్ మండే భయం నిజమైంది - సెన్సెక్స్ 3300 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం
బ్లాక్ మండే భయం నిజమైంది - సెన్సెక్స్ 3300 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం
Annamayya Crime News: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి, సీఎం చంద్రబాబు సంతాపం
రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి, సీఎం చంద్రబాబు సంతాపం
Waqf Amendment Act:  కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు, విచారణకు వచ్చేది ఎప్పుడంటే..
కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు, విచారణకు వచ్చేది ఎప్పుడంటే..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tilakvarma removed Mumbai Indians Name | ముంబై ఇండియన్స్ పేరును తొలగించిన తిలక్ వర్మ | ABP DesamJasprit Bumrah Re Entry | బుమ్రాను గాల్లోకి ఎత్తి మరీ ప్రకటించిన పొలార్డ్ | ABP DesamMI vs RCB Match preview IPL 2025 | పదేళ్ల గడిచిపోయాయి..ఇప్పటికైనా దక్కేనా.? | ABP DesamSiraj Bowling in IPL 2025 | ఐపీఎల్ లో వంద వికెట్ల క్లబ్ లోకి దూసుకొచ్చిన హైదరాబాదీ సిరాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
Black Monday: బ్లాక్ మండే భయం నిజమైంది - సెన్సెక్స్ 3300 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం
బ్లాక్ మండే భయం నిజమైంది - సెన్సెక్స్ 3300 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం
Annamayya Crime News: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి, సీఎం చంద్రబాబు సంతాపం
రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి, సీఎం చంద్రబాబు సంతాపం
Waqf Amendment Act:  కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు, విచారణకు వచ్చేది ఎప్పుడంటే..
కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు, విచారణకు వచ్చేది ఎప్పుడంటే..
Avanthika Sundar: ఖుష్బూ కూతురి కష్టాలు... పేరెంట్స్‌ ముందుకు రావట్లేదు... సినిమా ఎంట్రీ కష్టాలు విన్నారా?
ఖుష్బూ కూతురి కష్టాలు... పేరెంట్స్‌ ముందుకు రావట్లేదు... సినిమా ఎంట్రీ కష్టాలు విన్నారా?
YS Sharmila: ఏపీలో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు, కూటమి ప్రభుత్వంపై షర్మిల మండిపాటు
ఏపీలో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు, కూటమి ప్రభుత్వంపై షర్మిల మండిపాటు
AP Economic Growth: ‘ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్’, వృద్ధి రేటులో ఏపీ రికార్డు - తమిళనాడు తర్వాత స్థానం ఏపీదే
‘ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్’, వృద్ధి రేటులో ఏపీ రికార్డు - తమిళనాడు తర్వాత స్థానం ఏపీదే
Peddi First Shot Reactions: ప్రభాస్ బౌలింగ్‌లో చరణ్ సిక్సర్... క్యాచ్ పట్టిన బాలయ్య, పవన్, ఎన్టీఆర్... 'పెద్ది' మీమ్స్ అదుర్స్ అంతే
ప్రభాస్ బౌలింగ్‌లో చరణ్ సిక్సర్... క్యాచ్ పట్టిన బాలయ్య, పవన్, ఎన్టీఆర్... 'పెద్ది' మీమ్స్ అదుర్స్ అంతే
Embed widget