అన్వేషించండి

Devineni Uma On Sajjala : కోడ్ ఉల్లంఘిస్తున్న సజ్జలను వెంటనే అరెస్టు చేయాలి - టీడీపీ డిమాండ్

Andhra News : సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. కౌంటింగ్ ను గందరగోళం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు.

Elections 2024 :   నిబంధనలు పాటించే వాళ్లు కౌటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మండిపడింది. సజ్జల రామకృష్ణారెడ్డిపై  ఎన్నికల సంఘం తక్షణమే క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని  టీడీపీ నేత దేవినేని ఉమ డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  జగన్మోహన్ రెడ్డి , సీఎస్ జవహర్ రెడ్డి డైరెక్షన్ లోనే సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని ..జవహర్ రెడ్డి సహకారంతో వీరి ఆటలు సాగుతున్నాయన్నారు.  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  సీఎస్ పదవికి మచ్చ తెచ్చిన జవహన్ రెడ్డిని తక్షణమే పదవి నుంచి తప్పించాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు.  

సలహాదారుగా ప్రజల సొమ్ము తింటున్న సజ్జలకు బుద్ది ఉందా అని దేవినేని ఉమ ప్రశ్నించారు.  ఐదేళ్లుగా రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు. ఇప్పుడు ఓటమి భయంతో కౌంటింగ్ రోజున విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించరాు.  రూల్స్ ఫాలో అయ్యేవాళ్లు తమకు అవసరం లేదని, టీడీపీ-జనసేన ఏజెంట్లకు అడుగడుగునా అడ్డం పడాలని సజ్జల హితబోధ చేయడం సిగ్గుచేటన్నారు.  ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపై చర్యలు తీసుకోమనకుండా ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందని సజ్జల ఏడుస్తున్నాడని రాష్ట్రానికి మీరు చేసిన నష్టం చాలదా? తప్పులు చేసినా కాపాడతామని భరోసా ఇస్తారా అని  ప్ర్నించారు. 

సజ్జల మాటలను బట్టి చూస్తే  వైసీపీకి చట్టం, ఎన్నికల సంఘం పట్ల ఉన్న గౌరవం ఏ పాటిదో అర్ధమవుతుందని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు.  ఇలా చట్టాలను అతిక్రమించే వారిని ఉపేక్షించకూడదన్నారు.  సజ్జల నోరు అదుపులో పెట్టుకోవాలి. ఓటమి భయంతో కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారన్నారు.  పైగా వైసీపీ చీఫ్ ఏజెంట్లకు సజ్జల చేసిన హితభోధలను బ్లూ మీడియా పదేపదే ప్రసారం చేసిందని.. ఆయా యాజమాన్యలపైనా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్నారు.  ఏజెంట్లను రెచ్చగొట్టేలా మాట్లాడటం ద్వారా 1951, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సజ్జల ఉల్లంఘించాడని దేవిని ఉమ  స్పష్టం చేశారు.                       

తాడేపల్లి వేదికగా వైసీపీ నేతలు పలువురు రిటర్నింగ్ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.  యర్రగొండపాలెం రిటర్నింగ్ అధికారిణి శ్రీలేఖను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేయి చూపిస్తూ బెదిరించాడు. మాకు రూల్స్ చెప్పకూడదు, అడ్డుపడకూడదని హెచ్చరించాడు. అయినా ఆర్వోను విధుల నుంచి తప్పించారన్నారు.  నిజాయితీగా పని చేస్తున్న  అధికారులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. లండన్‌లో ఉన్న జగన్ కౌంటింగ్  రోజున అల్లర్లు చేయమని కేడర్ ను రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు.  నిబంధనలు పాటంచని వైసీపీ నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, కౌంటింగ్ కేంద్రాల దగ్గర పగడ్భందీ చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని  కోరారు.                                       

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget