అన్వేషించండి

Jogi Ramesh bail: జోగి రమేష్‌కు షాక్ - ఎక్సైజ్ కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్

Jogi Ramesh : జోగి రమేష్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ షరతులను ఉల్లంఘించినట్లుగా వారు పిటిషన్‌లో తెలిపారు.

Petition For cancel Jogi Ramesh bail: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కుంభకోణంలో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖుల చేశారు.  అక్రమంగా జరిగిన నకిలీ మద్యం తయారీ, అమ్మకాల కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ . ఆయన సోదరుడు జోగి రాములపై గతంలో కేసులు నమోదయ్యాయి.  ఈ కేసులో వీరిద్దరినీ A18, A19 నిందితులుగా  గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు బృందం , తాజాగా వారి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ విజయవాడ ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిందితులు బయట ఉంటే సాక్ష్యాధారాలను ధ్వంసం చేస్తారని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని సిట్ తన పిటిషన్‌లో గట్టిగా వాదించింది.                                      
 
అన్నమయ్య జిల్లా ములకలచెరువు ,  ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మద్యం యూనిట్లను నిర్వహించినట్లు ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ రాకెట్ వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ మాస్టర్ మైండ్‌గా ఉన్నారని, ఆయన పర్యవేక్షణలోనే అక్రమ బాట్లింగ్ యూనిట్లు నడిచాయని కేసులోని ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు వెల్లడించారు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లడానికి ,  రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించడానికి పక్కా ప్రణాళికతో ఏప్రిల్ 2024లో నకిలీ మద్యం ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించాలని జోగి రమేష్ ఆదేశించినట్లు సిట్ తన అభియోగపత్రంలో పేర్కొంది.                                     

సిట్ జరిపిన విచారణలో జోగి సోదరులకు మరియు,  అద్దేపల్లి జనార్దనరావుకు మధ్య భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు లభించాయి. జోగి రాము ఖాతాల్లోకి కోట్లాది రూపాయల నిధులు మళ్లాయని, ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేయడానికి రూ. 3 కోట్ల వరకు ఎర చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. గోవా, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలతో ఈ ముఠాకు లింకులు ఉన్నాయని, ముడిసరుకును వివిధ ప్రాంతాల నుంచి సేకరించి, నకిలీ లేబుళ్లు , హోలోగ్రామ్‌లతో వీటిని మార్కెట్లోకి వదిలారని దర్యాప్తులో వెల్లడైంది.                           

దాదాపు 83 రోజుల జైలు జీవితం తర్వాత ఇటీవల షరతులతో కూడిన బెయిల్ పొందిన జోగి సోదరులు, విడుదలైనప్పటి నుండి నిబంధనలను అతిక్రమిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. రాజకీయ విద్వేషాలను రగిల్చేలా వ్యాఖ్యలు చేయడం, ప్రత్యర్థి పార్టీల శ్రేణులను రెచ్చగొట్టడం ద్వారా శాంతిభద్రతల సమస్యలను సృష్టిస్తున్నారని సిట్ తన పిటిషన్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ క్రమంలో, సాక్ష్యాలను ప్రభావితం చేయకుండా ఉండేందుకు వీరిని మళ్లీ కస్టడీలోకి తీసుకోవడం అత్యవసరమని సిట్ కోరుతోంది. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రానుండటంతో జోగి బ్రదర్స్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Mid Day Meals Scheme: గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Advertisement

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Mid Day Meals Scheme: గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Embed widget