అన్వేషించండి

Secretariat Staff: తగ్గేదే లే... జీతాలపెంపు కోసం రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు..

నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం, కోవూరు సహా.. దాదాపు అన్ని మండలాల్లో సచివాలయ ఉద్యోగులు ఈరోజు విధులకు హాజరు కాకుండా మండల కేంద్రాలకు వచ్చారు. ప్లకార్డులు చేతబట్టుకుని రోడ్లపై నిరసన ప్రదర్శనలు చేశారు.

ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు మాత్రం ప్రొబేషన్ డిక్లేర్ చేయకపోవడంతో గ్రామ, వార్డు సచివాలయాల స్టాఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 3 నెలలు తమ ప్రొబేషన్ వెనక్కిపోయిందని, ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. తమకు న్యాయం చేయాలంటూ వారు నిరసన తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగ సంఘాలు నిరసనకు పిలుపునివ్వడంతో నెల్లూరు జిల్లాలో ఉద్యోగులు విధులను బహిష్కరించి ప్రదర్శనలు చేపట్టారు. 


Secretariat Staff: తగ్గేదే లే... జీతాలపెంపు కోసం రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు..

ప్లకార్డులతో ప్రదర్శనలు..
నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం, కోవూరు సహా.. దాదాపు అన్ని మండలాల్లో సచివాలయ ఉద్యోగులు ఈరోజు విధులకు హాజరు కాకుండా మండల కేంద్రాలకు వచ్చారు. ప్లకార్డులు చేతబట్టుకుని రోడ్లపై నిరసన ప్రదర్శనలు చేశారు. ఎంపీడీవో కార్యాలయాలకు వచ్చి, అక్కడ వినతిపత్రాలు ఇచ్చారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని కోరారు. 


Secretariat Staff: తగ్గేదే లే... జీతాలపెంపు కోసం రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు..

రూ.15వేల జీతంతో నెట్టుకురాలేం..
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు రోడ్డెక్కారు. విధులను బహిష్కరించి ఎంపీడీవో ఆఫీస్ ల వద్ద ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని, ప్రొబేషన్ వెంటనే డిక్లేర్ చేయాలని డిమాండ్ చేశారు. 15వేల నెలజీతంతో జీవనం ఇబ్బందిగా మారిందని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఉద్దేశం తమకు లేదని, కానీ తమ హక్కులకోసం ఇలా రోడ్డెక్కాల్సి వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో తమ సమస్యలు పరిష్కరించాలని ప్రొబేషన్ డిక్లేర్ చేసి, జీతాలు పెంచాలని కోరారు. కోవూరు మండలంలోని సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఎంపీడీవో కార్యాలయానికి ప్రదర్శనగా తరలి వచ్చారు. ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించారు. 


Secretariat Staff: తగ్గేదే లే... జీతాలపెంపు కోసం రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు..

కరోనా టైమ్ లోనూ కష్టపడ్డాం.. 
కరోననా కష్టకాలంలోనూ తాము సిన్సియర్ గా విధులు నిర్వహించామని కనీసం తమ కష్టానికి తగిన గుర్తుంపుని ఇవ్వాలని కోరుతున్నారు సచివాలయ ఉద్యోగులు. చాలామంది ఎక్కువ జీతాలు వచ్చే ప్రైవేటు ఉద్యోగాలు సైతం వదులుకుని సచివాలయాల్లో కుదురుకున్నామని రెండేళ్ల తర్వాత జీతాలు పెరుగుతాయని ఆశించామని, కానీ ఇలా ప్రొబేషన్ ని పొడిగించడం సరికాదంటున్నారు సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. రెండేళ్ల తర్వాత ప్రొబేషన్ పూర్తవుతుందని ఆనాడు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు తమకు న్యాయం చేయాలని, వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లాగే తమకు కూడా పీఆర్సీ వర్తింపజేయాలన్నారు ఉద్యోగులు. 

ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు అధికారులు ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూప్ ల నుంచి లెఫ్ట్ అవుతూ తమ నిరసన తెలియజేశారు. తాజాగా విధులను సైతం బహిష్కరించి ఎంపీడీవో కార్యాలయాల్లో వినతిపత్రాలు అందించి ప్రత్యక్ష కార్యాచరణ లోకి వచ్చారు. మరి ప్రభుత్వం ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తుందా..? లేక ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందా..? వేచి చూడాలి. 

 Also Read: RGV Tickets Issue : టిక్కెట్ల ఇష్యూలో " బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?" అనే ప్రశ్న వస్తుందన్న ఆర్జీవీ ! దీని అర్థం ఏమిటి ?

Also Read: నాలుగు గంటల భేటీ మధ్యలో రొయ్యల బిర్యానీ లంచ్ ! చివరికి ఏమి తేల్చారంటే ? 

Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్! నేడు మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. మీ ప్రాంతంలో తాజా ధరలు ఇవీ..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
Autonomous shipbuilding: నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
Iran War Effect AP Hotels: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Embed widget