అన్వేషించండి

Secretariat Staff: తగ్గేదే లే... జీతాలపెంపు కోసం రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు..

నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం, కోవూరు సహా.. దాదాపు అన్ని మండలాల్లో సచివాలయ ఉద్యోగులు ఈరోజు విధులకు హాజరు కాకుండా మండల కేంద్రాలకు వచ్చారు. ప్లకార్డులు చేతబట్టుకుని రోడ్లపై నిరసన ప్రదర్శనలు చేశారు.

ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు మాత్రం ప్రొబేషన్ డిక్లేర్ చేయకపోవడంతో గ్రామ, వార్డు సచివాలయాల స్టాఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 3 నెలలు తమ ప్రొబేషన్ వెనక్కిపోయిందని, ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. తమకు న్యాయం చేయాలంటూ వారు నిరసన తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగ సంఘాలు నిరసనకు పిలుపునివ్వడంతో నెల్లూరు జిల్లాలో ఉద్యోగులు విధులను బహిష్కరించి ప్రదర్శనలు చేపట్టారు. 


Secretariat Staff: తగ్గేదే లే... జీతాలపెంపు కోసం రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు..

ప్లకార్డులతో ప్రదర్శనలు..
నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం, కోవూరు సహా.. దాదాపు అన్ని మండలాల్లో సచివాలయ ఉద్యోగులు ఈరోజు విధులకు హాజరు కాకుండా మండల కేంద్రాలకు వచ్చారు. ప్లకార్డులు చేతబట్టుకుని రోడ్లపై నిరసన ప్రదర్శనలు చేశారు. ఎంపీడీవో కార్యాలయాలకు వచ్చి, అక్కడ వినతిపత్రాలు ఇచ్చారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని కోరారు. 


Secretariat Staff: తగ్గేదే లే... జీతాలపెంపు కోసం రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు..

రూ.15వేల జీతంతో నెట్టుకురాలేం..
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు రోడ్డెక్కారు. విధులను బహిష్కరించి ఎంపీడీవో ఆఫీస్ ల వద్ద ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని, ప్రొబేషన్ వెంటనే డిక్లేర్ చేయాలని డిమాండ్ చేశారు. 15వేల నెలజీతంతో జీవనం ఇబ్బందిగా మారిందని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఉద్దేశం తమకు లేదని, కానీ తమ హక్కులకోసం ఇలా రోడ్డెక్కాల్సి వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో తమ సమస్యలు పరిష్కరించాలని ప్రొబేషన్ డిక్లేర్ చేసి, జీతాలు పెంచాలని కోరారు. కోవూరు మండలంలోని సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఎంపీడీవో కార్యాలయానికి ప్రదర్శనగా తరలి వచ్చారు. ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించారు. 


Secretariat Staff: తగ్గేదే లే... జీతాలపెంపు కోసం రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు..

కరోనా టైమ్ లోనూ కష్టపడ్డాం.. 
కరోననా కష్టకాలంలోనూ తాము సిన్సియర్ గా విధులు నిర్వహించామని కనీసం తమ కష్టానికి తగిన గుర్తుంపుని ఇవ్వాలని కోరుతున్నారు సచివాలయ ఉద్యోగులు. చాలామంది ఎక్కువ జీతాలు వచ్చే ప్రైవేటు ఉద్యోగాలు సైతం వదులుకుని సచివాలయాల్లో కుదురుకున్నామని రెండేళ్ల తర్వాత జీతాలు పెరుగుతాయని ఆశించామని, కానీ ఇలా ప్రొబేషన్ ని పొడిగించడం సరికాదంటున్నారు సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. రెండేళ్ల తర్వాత ప్రొబేషన్ పూర్తవుతుందని ఆనాడు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు తమకు న్యాయం చేయాలని, వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లాగే తమకు కూడా పీఆర్సీ వర్తింపజేయాలన్నారు ఉద్యోగులు. 

ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు అధికారులు ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూప్ ల నుంచి లెఫ్ట్ అవుతూ తమ నిరసన తెలియజేశారు. తాజాగా విధులను సైతం బహిష్కరించి ఎంపీడీవో కార్యాలయాల్లో వినతిపత్రాలు అందించి ప్రత్యక్ష కార్యాచరణ లోకి వచ్చారు. మరి ప్రభుత్వం ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తుందా..? లేక ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందా..? వేచి చూడాలి. 

 Also Read: RGV Tickets Issue : టిక్కెట్ల ఇష్యూలో " బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?" అనే ప్రశ్న వస్తుందన్న ఆర్జీవీ ! దీని అర్థం ఏమిటి ?

Also Read: నాలుగు గంటల భేటీ మధ్యలో రొయ్యల బిర్యానీ లంచ్ ! చివరికి ఏమి తేల్చారంటే ? 

Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్! నేడు మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. మీ ప్రాంతంలో తాజా ధరలు ఇవీ..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
AP Matsyakara Bharosa 2026 : మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
South Coastal Railway Zone:ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!
ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget