అన్వేషించండి

RGV Tickets Issue : టిక్కెట్ల ఇష్యూలో " బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?" అనే ప్రశ్న వస్తుందన్న ఆర్జీవీ ! దీని అర్థం ఏమిటి ?

" బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?" అనే డౌట్ ఏపీ సినిమా టిక్కెట్ ఇష్యూలో వస్తోందని వర్మ ట్వీట్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో లేని విధానం ఏపీలోనే ఎందుకన్న కోణంలో ఆయనీ ట్వీట్ చేశారు.

సినిమా టిక్కెట్ల ధరల విషయాన్ని రామ్‌గోపాల్ వర్మ ఇంతటితో వదిలి పెట్టాలని అనుకోవడం లేదు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిసిన తరవతా హైదరాబాద్ వచ్చి మీడియా చానళ్లకు వెళ్లి డిస్కషన్స్‌లో తాను ఎప్పుడూ చెప్పే వాదననే వినిపించిన ఆయన.. మళ్లీ  ఉదయం నుంచే ట్వీట్లు ప్రారంభించారు.  టిక్కెట్ రేట్ల ఖరారుకు నియమించిన కమిటీ అమరావతిలో సమావేశమవుతున్న సమయంలో ఆయన ఇతర రాష్ట్రాల్లో టిక్కెట్ రేట్ల గురించి వివరిస్తూ ట్వీట్ చేశారు. 

 

Also Read: నాలుగు గంటల భేటీ మధ్యలో రొయ్యల బిర్యానీ లంచ్ ! చివరికి ఏమి తేల్చారంటే ?

ఉత్తరాది రాష్ట్రాల్లో ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌లలో రూ.2,200 వరకు టికెట్లు విక్రయిస్తున్నారని ఆర్జీవీ ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో "ఆర్‌ఆర్‌ఆర్‌" టికెట్ల ధర రూ.2,200 వరకు అనుమతించారు. కానీ రాజమౌళి సొంత రాష్ట్రం  ఏపీలో మాత్రం రూ.200కు అమ్ముకోవడానికి అనుమతుల్లేవు. ఇలాంటప్పుడే "బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే" ప్రశ్న ఉత్పన్నమవుతోందని సెటైరిక్‌గా ట్వీట్ చేశారు. 

Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?

తాము అన్నీ చట్ట ప్రకారమే చేస్తున్నామని ఆర్జీవీతో మీటింగ్ తర్వాత పేర్ని నాని వ్యాఖ్యానించారు. టిక్కెట్ దరల విషయంలో తాము చెప్పాల్సింది ఆర్జీవీకి చెప్పామన్నారు. ఆర్జీవీ కూడా తన వెర్షన్ తాను వినిపించానన్నారు. మీటింగ్‌లో ఇద్దరూ ఎవరి అభిప్రాయాలతో ఎవరూ ఏకీభవించలేదని తాజా పరిణామాలతో తేలిపోయింది. 

Also Read: టిక్కెట్ల వివాదం ముదరదు.. త్వరలోనే పరిష్కారం : సజ్జల

అయితే "బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే" ప్రశ్న ఉత్పన్నమవుతోందని ఆర్జీవీ చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియాలో రకరకాల చర్చ జరుగుతోంది.  కావాలని ఇండస్ట్రీని ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందన్న అభిప్రాయం కలిగేలా ఈ ట్వీట్ చేశారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఒకరిద్దర్ని టార్గెట్ చేసుకుని టిక్కెట్ రేట్లు తగ్గించి ఉండరని వర్మ అమరావతిలో వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం పట్టు వీడకపోవడంతో  ఆయన కూడా ప్రభుత్వ కావాలనే చేస్తోందన్న అభిప్రాయానికి వస్తున్నారని  భావిస్తున్నారు. 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maoists Surrendered: మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
CTET February 2026 : ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
విమాన సంస్థలకు ఎయిర్‌బస్‌ హెచ్చరిక! సాఫ్ట్‌వేరే అప్‌డేట్‌కు సిద్ధమైన సంస్థలు! 250కిపైగా విమానాలపై ప్రభావం!
విమాన సంస్థలకు ఎయిర్‌బస్‌ హెచ్చరిక! సాఫ్ట్‌వేరే అప్‌డేట్‌కు సిద్ధమైన సంస్థలు! 250కిపైగా విమానాలపై ప్రభావం!
Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Advertisement

వీడియోలు

Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Surrendered: మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
CTET February 2026 : ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
విమాన సంస్థలకు ఎయిర్‌బస్‌ హెచ్చరిక! సాఫ్ట్‌వేరే అప్‌డేట్‌కు సిద్ధమైన సంస్థలు! 250కిపైగా విమానాలపై ప్రభావం!
విమాన సంస్థలకు ఎయిర్‌బస్‌ హెచ్చరిక! సాఫ్ట్‌వేరే అప్‌డేట్‌కు సిద్ధమైన సంస్థలు! 250కిపైగా విమానాలపై ప్రభావం!
Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Goa Sarswat Math: పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
Embed widget