అన్వేషించండి

Nellore News : ఎవరైనా జగన్ ఫొటో పెట్టుకునే గెలవాలి : మాజీ మంత్రి అనిల్ కుమార్

Nellore News : నెల్లూరు జిల్లాలో తాజా, మాజీ మంత్రుల బలప్రదర్శన ప్రశాంతంగానే ముగిసింది. అయితే మాజీ మంత్రి అనిల్ మాత్రం ఉద్దేశపూర్వకంగా ఆ ఇద్దరి ఎమ్మెల్యేల పేర్లు తన సభలో ప్రస్తావించలేదని తెలుస్తోంది.

Nellore News : నెల్లూరు జిల్లాలో ఆదివారం ఉదయం నుంచీ టెన్షన్ వాతావరణం నెలకొంది. తాజా, మాజీ మంత్రుల సభలతో ఇరువర్గాల్లో ఏం జరుగుతోందన్న చర్చ జోరుగా సాగింది. అధిష్టానం జోక్యంతో కాస్త తగ్గిన నేతలు పరస్పర విమర్శలకు దూరంగా ఉన్నారు. ఇద్దరూ నేతలు తమ అనుచరులు, కార్యకర్తలతో ప్రశాంతంగానే సభలు నిర్వహించారు. 

నాకు నేనే పోటీ : మాజీ మంత్రి అనిల్ 

నెల్లూరు జిల్లాలో ఉన్నది ఒకటే వర్గం అంటూనే మరోసారి ఉద్దేశ పూర్వకంగానే ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు పక్కనపెట్టారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తాను మంత్రి పదవిలో ఉండగా సహకరించిన జిల్లా ఎమ్మెల్యేలందరికీ థ్యాంక్స్ అంటూనే కాకాణి గోవర్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పేరెత్తలేదు. మిగతా అందరి పేర్లు చెప్పి మరీ వారికి ధన్యవాదాలు చెప్పారు. తాను మళ్లీ పూర్తి స్థాయిలో జనంలోకి వస్తానని, గడపగడపకీ వెళ్తానని చెప్పారు. తనకు అండగా ఉన్న అందరికీ కృతజ్ఞతతో ఉంటానన్నారు. సీఎం జగన్ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేనని చెప్పారు అనిల్. తాను బలప్రదర్శన చేయాల్సిన అవసరం లేదని అన్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్నది ఒకటే వర్గం అని, ఎవరైనా జగన్ ఫొటో పెట్టుకుని గెలవాల్సిందేనన్నారు అనిల్. నాకు నేనే పోటీ అని స్పష్టం చేశారు అనిల్. 2024లో గెలిచి తిరిగి మంత్రి పదవిలోకి వస్తానని ధీమా వ్యక్తం చేశారు అనిల్. 

అనిల్ సభపై కాకాణి ఫస్ట్ రియాక్షన్ 

అందరూ అనుకున్నట్టుగానే నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి ఎంట్రీ అదిరిపోయింది. నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సభ, మంత్రి కాకాణి అభినందన ర్యాలీ ఒకేరోజు ఉండటం, ఇటీవల కాకాణిపై అనిల్ మాటల తూటాలు పేల్చడంతో ఈ వ్యవహారం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఓ దశలో పార్టీ హైకమాండ్ కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుందనే వార్తలొచ్చాయి. అయితే మంత్రిగా తొలిసారి జిల్లాలో అడుగు పెట్టిన కాకాణి, అనిల్ కుమార్ యాదవ్ సభపై క్లారిటీ ఇచ్చారు. అది తనకు పోటీ సభ ఎంతమాత్రం కాదన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా స్థానికంగా సభ పెట్టుకోవడం పార్టీకోసమేనన్నారు. మీడియా దాన్ని పోటీసభగా చిత్రీకరించడం సరికాదన్నారు కాకాణి. కావలిలో తనకు లభించిన స్వాగతాన్ని తాను మరచిపోలేనని చెప్పారు కాకాణి.

Also Read : Nellore: నెల్లూరు రాజకీయ రచ్చపై వైసీపీ దృష్టి - వారిద్దరి మధ్య రాజీకి మార్గం ఇదే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
AP Ration Shops: ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget