అన్వేషించండి

Kurnool: వైసీపీ నేత కొడుకు అరాచకం? అమ్మాయి కోసం అతనిపై ప్రతీకారం! - స్థానికంగా సంచలనం

Nandyala News: పట్టణ వైఎస్ఆర్ సీపీ నాయకుడు, ప్రథమ నంది ఆలయ ఛైర్మన్ తిరువీధి ప్రసాద్ కుమారుడు మణికంఠ, సాధిక్ నగర్ కు చెందిన సాయి హేమంత్ పై దాడి చేసేందుకు పథకం రచించాడు.

Kurnool News: కర్నూలు జిల్లా (Kurnool District) నంద్యాలలో (Nandyal) వైసీపీ నాయకుడి కుమారుడిగా భావిస్తున్న ఓ యువకుడు రెచ్చిపోయాడు. అమ్మాయి విషయంలో అడ్డొస్తున్నాడని ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశాడు. తండ్రి బ్యాక్ గ్రౌండ్‌ను అడ్డు పెట్టుకొని వైసీపీ నేత కుమారుడు రెచ్చిపోయాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. పోలీసులు స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పూర్తి వివరాలు ఇవీ..

నంద్యాల పట్టణ వైఎస్ఆర్ సీపీ (YSRCP) నాయకుడు, ప్రథమ నంది ఆలయ ఛైర్మన్ తిరువీధి ప్రసాద్ కుమారుడు మణికంఠ, సాధిక్ నగర్ కు చెందిన సాయి హేమంత్ పై దాడి చేసేందుకు పథకం రచించాడు. నంద్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్న సాయి హేమంత్ ను  మణికంఠ, అతని మిత్రుడు రామకృష్ణ కళాశాల వద్ద కలిశారు. మీ నాన్నకు ప్రమాదం జరిగిందని చెప్పి సాయి హేమంత్ ను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని ప్రథమ నందిలోని కల్యాణ మండపానికి తీసుకెళ్లారు. ఇద్దరు కలిసి సాయి హేమంత్ ను చితక బాదడంతో పాటు కత్తులతో గుచ్చి చిత్ర హింసలకు గురిచేశారు. ఆ తర్వాత యువకుడి తండ్రి వరప్రసాద్ ను అక్కడికి పిలిపించారు. 

రెండు మూడు రోజుల్లో మీ అబ్బాయిని కళాశాల మాన్పించి, నంద్యాల (Nandyal) వదిలి వెళ్లాలని బెదిరించారు. లేదంటే తండ్రీ కుమారులను చంపేస్తామని హెచ్చరించారు. దీంతో వారు ఊరు వదిలి వెళ్లిపోతామని చెప్పి బయటపడ్డారు. గాయాలైన సాయి హేమంత్ ను నంద్యాల (Nandyal) ప్రభుత్వ ఆసుపత్రిలో (Nandyal Govt Hospital) చేర్పించారు. అనంతరం తండ్రి రెండో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ యువతి విషయంలో తన కుమారుడు చేయని తప్పునకు అన్యాయంగా కిడ్నాప్ చేసి హత్యాయత్నం చేశారని వరప్రసాద్ వాపోయారు. తండ్రి వైఎస్ఆర్ సీపీలో (YSRCP) ఉన్నందునే మణికంఠ ఇలా బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
YSRCP DSC Protests: ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget