అన్వేషించండి

Anantapuram Boy: కిలిమంజారో పర్వత శ్రేణిపై జాతీయ జెండా, జగన్ ఫొటో పెట్టిన అనంత బాలుడు

భళా అనిపిస్తున్న బాలుడు..కిలిమంజారో పర్వతశ్రేణిలోని ఉహురు పర్వతాన్ని ఎక్కిన చిన్నారి. అతికష్టమైన ఉహూరు పర్వతాన్ని చిన్నవయసులో తెలుగురాష్ట్రాల్లో అదిరోహించిన  మొదటి చిన్నారి రాగే సూర్య ప్రసాద్

సాదించాలన్న పట్టుదల... ఉత్సాహం ఉంటే ఏదైనా సాద్యమే అని నిరూపిస్తున్నారు అనంతపురానికి చెందిన రాగే సూర్య ప్రసాద్. ట్రైనింగ్ స్టార్ట్ చేసిన అతి తక్కువ సమయంలోనే ఆప్రికాలోని కిలిమంజారో పర్వత శ్రేణిలోనే ఉహురు పర్వతశ్రేణిని అధిరోహించి తన సత్తా ఏంటో చూపించాడు.

ఉహురు పర్వతశ్రేణి ఎక్కిన అనంతపురం బాలుడు రాగే సూర్యప్రసాద్‌ ఇండియాలో రెండో వాడిగా గుర్తింపు పొందాడు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘనత సాధించిన మొదటి చిన్నారిగా రికార్డ్ సృష్టించాడు రాగే సూర్య ప్రసాద్. 2021లో బెంగళూరులో జరిగిన తైక్వాండో ఒలింపిక్స్‌లో అండర్-20 విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవశం చేసుకున్న అప్పట్లోనే ఈ బాలుడు పేరు మారుమోగింది. అదే స్ఫూర్తితో  సూర్యప్రసాద్ తరువాత కూడా సాహస క్రీడల వైపు మొగ్గు చూపాడు. ఇందు కోసం అప్పటికే పర్వతాల అధిరోహణలో అనంతపురం జిల్లాలో గుర్తింపు పొందిన కలెక్టర్ గంధం చంద్రుడు కొడుకుతోపాటు, పలువురిన స్పూర్తిగా తీసుకొని ట్రైనింగ్ తీసుకున్నాడు రాగే సూర్యప్రసాద్‌. 

కొడుకు రాగే సూర్యప్రసాద్‌ ఇంట్రెస్ట్ గమనించి తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాక్ క్లైంబింగ్‌లో శిక్షణ ఇప్పించారు పేరెంట్స్. ట్రైనర్ శేఖర్ బాబు పర్యవేక్షణలో గత సెప్టెంబర్, అక్టోబర్‌లో ట్రైనింగ్ సాగింది. తరువాత కడప జిల్లాలోని గండికోట వద్ద కూడా మరో నెల పాటు ఎత్తైన కొండలు, ప్రాంతాలు ఎక్కడంలో శిక్షణ తీసుకున్నారు. ఉదయమే కిలోమీటర్ల మేర వాకింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేసినట్లు తెలిపాడు తండ్రి శివప్రసాద్.
Anantapuram Boy: కిలిమంజారో పర్వత శ్రేణిపై జాతీయ జెండా, జగన్ ఫొటో పెట్టిన అనంత బాలుడు

ఈ నెల ఒకటో తేదీన సహాయకుడు పురుషోత్తంతో కలిసి టాంజానియాలోని ఉహురు పర్వతశ్రేణిని ఎక్కడం స్టార్ట్ చేశాడు సూర్యప్రసాద్. ఈ పర్వతశ్రేణి వాతావరణం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ పర్వతం సుమారు5895మీటర్లు(5.89కి.మి.) ఉంటుంది. పర్వతారోహణలో అధిక వేడి, చలి, వర్షం, మంచు లాంటి విభిన్న వాతావరణం ఉంటుంది. వీటన్నటిని అధిగమించి ఈనెల ఐదో తేదీ నాటికి  పర్వతశిఖరాగ్రానికి చేరుకొని అక్కడ భారతదేశం పతాకంతోపాటు, ఫాదర్ ఫెర్రర్‌ ఫొటో, ముఖ్యమంత్రి జగన్ ఫొటోను ప్రదర్శించాడు. ఎనిమిది సంవత్సరాల ఏడు రోజులు బాలుడు కీలకమైన, ప్రమాదకరమైన పర్వతశ్రేణిని అధిరోహించి రికార్డులకెక్కాడు రాగే సూర్య ప్రసాద్.
Anantapuram Boy: కిలిమంజారో పర్వత శ్రేణిపై జాతీయ జెండా, జగన్ ఫొటో పెట్టిన అనంత బాలుడు

తన ఇంట్రెస్ గుర్తించిన తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులు వచ్చిన పర్వతశ్రేణిని ఎక్కించే ట్రైనింగ్ ఇప్పించారని, వారి ప్రోత్సాహం, ట్రైనర్ల సహకారంతోనే ఇది సాధ్యమైందంటున్నాడు రాగే సూర్యప్రసాద్. ఇక నుంచి కూడా ప్రాక్టీస్ సీరియస్‌గా చేసి మరిన్ని పర్వతాలు ఎక్కేందుకు సిద్దం అవుతున్నట్లు తెలిపాడీ రాగే సూర్యప్రసాద్.

టాప్ హెడ్ లైన్స్

Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
Andhra Pradesh Latest News: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget