అన్వేషించండి

Kishan In AP : తలకు గాయం.. జగన్‌తో భేటీ ! కిషన్ రెడ్డి ఏపీ పర్యటన విశేషాలు...

జన అశీర్వాద్ యాత్ర కోసం ఏపీకి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు. అయితే ఓ కార్యక్రమంలో పాల్గొని కారు ఎక్కుతున్న సమయంలో డోర్ తగిలి తలకు గాయం అయింది.


ఆంధ్రప్రదేశ్‌లో జన ఆశీర్వాద్ యాత్ర చేస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తలకు గాయం అయింది.  కారు ఎక్కుతుండగా డోర్ బలంగా తగిలింది.దీంతో నుదుటిపై రక్తం వచ్చేలా దెబ్బతగిలింది. జన ఆశీర్వాద సభ ముగించుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దెబ్బ తగిలిన సమయంలో బాధలో విలవిల్లాడిపోవడంతో ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత కోదాడకు బయలుదేరారు. హైకమాండ్ ఆదేశం మేరకు తెలుగు రాష్ట్రాల్లో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా ఉదయం విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్నారు.  తెలంగాణలోని నల్లబండగూడెం నుంచి జన ఆశీర్వాదయాత్ర చేస్తారు. కోదాడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే ఆయన సభను వాయిదా వేసుకునే అవకాశం ఉంది.
 
Kishan In AP : తలకు గాయం.. జగన్‌తో భేటీ ! కిషన్ రెడ్డి ఏపీ పర్యటన విశేషాలు...


గాయం అయిన తర్వాతనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. అధికార పర్యటనకు విజయవాడ వచ్చిన కిషన్ రెడ్డిని సీఎం జగన్ తన నివాసానికి రావాలని ఆహ్వానించారు. సాదరంగా స్వాగతం పలికిన.. అనంతరం కిషన్ రెడ్డితో కలిసి జగన్ భోజనం చేశారు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం మంత్రి వెల్లంపల్లితో కలిసి సీఎం నివాసానికి వచ్చారు కిషన్ రెడ్డి. భేటీ అయిన తర్వాత సీఎం జగన్ మర్యాదపూర్వకంగానే ఆహ్వానించారని.. ఇందులో రాజకీయం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగువాడికి పూర్తి స్థాయి కేబినెట్ మంత్రిగా కేంద్రంలో అవకాశం రావడంతోనే తేనేటి విందుకు ఆహ్వానించారని తెలిపారు. కనకదుర్గమ్మ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారం అందిస్తామన్నారు. ఏపీ, తెలంగాణ నరేంద్రమోడీకి రెండు కళ్లులాంటివని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 
 
Kishan In AP : తలకు గాయం.. జగన్‌తో భేటీ ! కిషన్ రెడ్డి ఏపీ పర్యటన విశేషాలు...
ఆంధ్రప్రదేశ్‌ నుంచి కేంద్రమంత్రి వర్గంలో ఎవరికీ ప్రాతినిధ్యం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరే కేంద్ర మంత్రి ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ హైకమాండ్ కూడా తెలంగాణతో పాటు ఏపీలోనూ బీజేపీని బలపరిచే  బాధ్యత కిషన్ రెడ్డికే అప్పగించింది. కొత్త మంత్రులందరితో వారి వారి రాష్ట్రాల్లో జన ఆశీర్వాద్ యాత్రలు చేయిస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కిషన్ రెడ్డి యాత్ర చేస్తున్నారు. తెలంగాణలో మూజు రోజుల పాటు జన ఆశీర్వాద్ యాత్ర సాగనుంది. అయితే  ఏపీలో యాత్ర ప్రారంభించిన తొలి రోజే తలకు గాయం కావడంతో కిషన్ రెడ్డి అనుచరులు ఆందోళన చెందుతున్నారు. నదుటికి బలమైన గాయమే అయిందని జన ఆశీర్వాద్ యాత్రను వాయిదా వేసుకుని ..  ఆస్పత్రికి వెళితే బాగుంటుందని అనుచరులు సూచించారు. అయితే కిషన్ రెడ్డి యాత్ర కొనసాగించడానికే ఆసక్తి చూపించినట్లుగా తెలుస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'

వీడియోలు

World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
APSRTC employees: ఆర్టీసీ మెడికల్ అన్‌ఫిట్‌గా మారిన ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ - వేరే శాఖల్లో ఉద్యోగాలివ్వాలని నిర్ణయం
ఆర్టీసీ మెడికల్ అన్‌ఫిట్‌గా మారిన ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ - వేరే శాఖల్లో ఉద్యోగాలివ్వాలని నిర్ణయం
Upcoming Smartphones in 2026: కొత్త సంవత్సరంలో మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్లు.. Oppo నుంచి Vivo వరకు పూర్తి జాబితా
కొత్త సంవత్సరంలో మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్లు.. Oppo నుంచి Vivo వరకు పూర్తి జాబితా
Chiranjeevi Venkatesh Song: చిరు - వెంకీల 'మెగా విక్టరీ మాస్' సాంగ్ రెడీ... రిలీజ్ ఎప్పుడంటే?
చిరు - వెంకీల 'మెగా విక్టరీ మాస్' సాంగ్ రెడీ... రిలీజ్ ఎప్పుడంటే?
Venkatrama and Co Calendar : వెంకట్రామా &కో క్యాలెండర్‌కు వందేళ్లు! ఇది క్యాలెండర్ కాదు, తెలుగువాడి ఎమోషన్
వెంకట్రామా &కో క్యాలెండర్‌కు వందేళ్లు! ఇది క్యాలెండర్ కాదు, తెలుగువాడి ఎమోషన్
Embed widget