అన్వేషించండి

Konijeti Rosaiah : వైఎస్‌ను కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించాలన్న రోశయ్య..ఆ వైఎస్‌కే ఆత్మబంధువు ఎలా అయ్యారు !?

కాంగ్రెస్ రాజకీయాల్లో ఒకప్పుడు వైఎస్ వ్యతిరేకిగా పేరు పడిన రోశయ్య.. తర్వాత ఆయనకు ఆత్మబంధువు అయ్యారు. ఎలా సాధ్యమయింది ?

రోశయ్యకు దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర రెడ్డితో ఉన్న బంధం ప్రత్యకమైంది. కాంగ్రెస్ లో ఎన్ని గ్రూపు తగాదాలు ఉన్న , ఎన్ని వర్గాలు ఉన్న ఆ ప్రభావం వై.యస్.ఆర్ , రోశయ్య మధ్య ఉన్న బంధంపై పడలేదు. నిజానికి వై.ఎస్.ఆర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఓ సారి పీవీ నరసింహారావుకు రోశయ్య ఫిర్యాదు కూడా చేశారు. ఆ ఘటనను వై.ఎస్ పెద్దగా పట్టించుకోలేదు. రోశయ్య స్వభావం తెలిసిన వై.ఎస్ ఎప్పుడూ ఆయనను దూరం పెట్టలేదు. కోట్ల విజయభాస్కర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ అసమ్మతినేతగా గుర్తింపు పొందారు. దీంతో విజయభాస్కరరెడ్డి ప్రోత్సాహంతో రోశయ్య పీవీకి .. వైఎస్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు. అప్పట్లోఆ విషయం సంచలనాత్మకమమయింది. కానీ తర్వాత కాలంలో రోశయ్య వైఎస్‌కు అత్యంత ఆత్మీయుడయ్యారు. 

Also Read : మాటల మాంత్రికుడు రోశయ్య .. ఆ పంచ్‌లకు ఎవరి దగ్గరా ఆన్సర్ ఉండదు !

1999లో ప్రతిపక్షనేత గా ఉన్నప్పుడు శాసన సభలో చర్చించాల్సిన అనేక అంశాలపై రోశయ్యపైనే ఎక్కువగా ఆధారపడేవారు వైఎస్.  2004లో వై.ఎస్ పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో చీరాల నుండి పోటీ చేసి విజయం సాధించిన రోశయ్య వై.ఎస్ కేబినెట్ లో ఆర్ధిక మంత్రిగా  మాత్రమే కాదు శాసనసభా వ్యవహారాలు కూడా చూసుకునేవారు. శాసన సభలో నెంబర్ 2గా వ్యవహరించారు. తన వాగ్దాటితో ప్రతిపక్షానికి చమటలు పట్టించిన నేర్పరిగా గుర్తింపు పొందారు.

Also Read : తరలిపోయిన ఉమ్మడి రాష్ట్ర దిగ్గజ నేత.. మాజీ సీఎం రోశయ్య కన్నుమూత !

2009లో రోశయ్య అసెంబ్లీకి పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడంతో మంత్రి పదవికి శాసన సభకు రాజీనామా చేయించి మండలికి ఎంపిక చేశారు. ఆ తరువాత 2009లో ఎన్నికలలో విజయం సాదించాక రోశయ్యను వై.యస్ యదావిధిగా ఆర్ధిక మంత్రిగా కొనసాగించారు వైఎస్.  చాలా సందర్భాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనా శైలిని పొగిడేవారు. అదే సమయంలో సుతిమెత్తగా హెచ్చరికలు కూడా జారీ చేసేవారు. 

Also Read: Konijeti Rosaiah Death: మాజీ గవర్నర్‌ రోశయ్య కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పథకాలు ప్రవేశ పెట్టడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ క్రమంమలో ఆయన ఎక్కడ సభలో మాట్లాడినా ఆయన పథకాలు ప్రవేశపెడుతూంటారు. అయితే ఆర్థిక మంత్రిగా వాటికి నిధులు సర్దుబాటు చేయాల్సింది రోశయ్యనే. అందుకే  ఆయన ఎప్పుడు పథకాలు ప్రకటిస్తారోనని ఆందోళనతో కంట్రోల్ చేసేందుకు .. ప్రయత్నించేవాడినని చెప్పేవారు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో ఎలా ఉన్నా... చివరి వరకూ ఆత్మీయంగా ఉన్నది రోశయ్యనే. చివరికి వైఎస్ మరణవార్తను అధికారికంగా చెప్పింది కేబినెట్‌లోఅత్యంత సీనియర్‌గా ఉన్న రోశయ్యనే. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court :  టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
Gold price: 98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Preity Zinta Celebrations | PBKS vs KKR మ్యాచ్ లో ప్రీతి జింతా సెలబ్రేషన్స్ వైరల్Narine Bat Inspection vs PBKS IPL 2025 | పంజాబ్ మ్యాచ్ లో నరైన్ కి షాక్ ఇచ్చిన అంపైర్లుPBKS vs KKR Match Chahal Bowling | IPL 2025 లో సంచలన బౌలింగ్ తో పంజాబ్ కు సెన్సేషనల్ విక్టరీPBKS Highest lowest IPL 2025 | వరుస మ్యాచుల్లో రెండు వేరియేషన్స్ చూపించిన పంజాబ్ కింగ్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court :  టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
Gold price: 98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
Kancha Gachibowli Land Case: కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
Kavitha Lokesh Politics:  లోకేష్ బాటలోనే  కవిత రాజకీయాలు  - పాదయాత్ర కూడా చేస్తారా ?
లోకేష్ బాటలోనే కవిత రాజకీయాలు - పాదయాత్ర కూడా చేస్తారా ?
AP DSC Notification: అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
Akshaya Tritiya 2025 Date : అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా పిచ్చితనం మరొకటి లేదా!
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా పిచ్చితనం మరొకటి లేదా!
Embed widget