అన్వేషించండి

PM Kisan Andhra : గురువారం రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధుల జమ - కానీ ఏపీలో 5 లక్షల మందికి బ్యాడ్ లక్ ...

పీఎం కిసాన్ సాయానికి ఏపీలో ఐదు లక్షల మంది రైతులు దూరమవుతున్నారు. ఈ కేవైసీ చేయించుకోలేకపోవడమే కారణం.

PM Kisan Andhra : రైతులకు పెట్టుబడి సాయం అందించే కేంద్ర పథకం 'పిఎం కిసాన్‌'లో  భాగంగా రూ. రెండు వేలను రైతుల ఖాతాల్లో గురువారం జమ  చేయనుంది. ఈ సారి ఈ కేవైసీ  తప్పనిసరిచేయండతో ఏపీలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు.  ఈ -కెవైసి చేయించని కారణంగా 5.34 లక్షల మంది పిఎం కిసాన్‌ సాయానికి దూరమవుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో రైతులకు కేంద్రం ఇచ్చే రూ.2 వేల సాయం అందకుండా పోతోంది. ఏడాదిలో మూడు సార్లు లో మొత్తం రూ.ఆరు వేలను 'పిఎం కిసాన్‌' పేరిట నేరుగా రైతుల బ్యాంక్‌ ఖాతాలకు కేంద్రం నగదు బదిలీ చేస్తోంది.                                   

స్వంత భూమి కలిగిన వారికే ఈ సాయం అందిస్తోంది.  2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-జులై మొదటి  విడత  గురువారం జమ చేయనున్నారు.  ఏపీలో మొత్తం   45,41,177 మంది రైతులు పథకానికి ఎంపికయ్యారు. తప్పనిసరిగా ఈ-కెవైసి చేయించుకుంటేనే వీరికి పిఎం కిసాన్‌ నిధులు జమ అవుతాయని  కేంద్రం షరతు పెట్టింది. జులై నెలాఖరు సమీపిస్తున్నా ఈ-కెవైసి పూర్తి కాలేదు. 40,06,553 మందికి అంటే 88 శాతం  మాత్రమే ఈ-కెవైసి జరిగినట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి.  ఇంకా 5 లక్షల మందికిపైగా ఈ-కెవైసి పూర్తి కాలేదు. ఈ కేవైసీ చేయించుకోవడానికి సమస్యలు ఏర్పడటంతో వారంతా నష్టపోతున్నారు.                             

2019లో   మోదీ ప్రభుత్వం  ఈ పథకాన్ని ప్రారంభించింది.  అప్పట్లో ఏపీ నుంచి  60,80,161 మంది రైతులు పిఎం కిసాన్‌ సాయానికి అర్హులుగా ఉన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వారు భారీగా  తగ్గిపోయి.. 46,62,768 కి చేరారు.  వివిధ కారణాలతో 14 లక్షల మందికి సాయం అందడం లేదు   ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-జులై కి 40 లక్షలకే లబ్దిదాల ంసఖ్య తగ్గిపోయిందని  ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇ-కెవైసి పెండింగ్‌ వలన 5.34 లక్షలు, ఇతరత్రా కారణాల వలన 15 లక్షలు వెరసి అర్హులైన రైతుల్లో 20 లక్షల మందికి పిఎం కిసాన్‌ సాయం దక్కట్లేదు.                  
  
రైతులకు పెట్టుబడి సాయం అందించే వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకాన్ని కేంద్ర స్కీం పీఎం కిసాన్‌తో అనుసంధానించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏడాదికి రూ.13,500 మూడు విడతల్లో ఇస్తామని రాష్ట్రం చెబుతోంది.  వాటిలో కేంద్రం వాటా రూ.6 వేలు.  రాష్ట్రం ఇచ్చేది 7,500 మాత్రమే .  కేంద్ర నిబంధనల ప్రకారం దూరమవుతున్న వారికి అటు కేంద్రం.. ఇటు రాష్ట్రం  అకౌంట్లలో నగదు  జమ చేయడం లేదు. దీంతో వారు నష్టపోతున్నారు.                                                                          

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
YSRCP No friends: మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
Palasa- Ichchapuram: ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
YSRCP Political Plan: ఓ వైపు అమరావతి - మరో వైపు మత మార్పిళ్లు- వైఎస్ఆర్‌సీపీ స్వయం శిక్షలు దేని కోసం!?
ఓ వైపు అమరావతి - మరో వైపు మత మార్పిళ్లు- వైఎస్ఆర్‌సీపీ స్వయం శిక్షలు దేని కోసం!?

వీడియోలు

MS Dhoni Returns to Practice IPL 2026 | నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ | ABP Desam
SRH Crushes KKR by 65 Runs IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ ఊచకోత | ABP Desam
Arjun Tendulkar Comments on Mumbai Indians | ముంబై ఇండియన్స్ పై అర్జున్ టెండూల్కర్ కామెంట్స్ | ABP Desam
Jadeja Breaks Silence on MS Dhoni | ధోనీపై జడేజా సంచలన వ్యాఖ్యలు | ABP Desam
IPL 2026 DC VS LSG Highlights | ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay nomination affidavits: మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
Chandrababu: అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Esther Anil: 'దృశ్యం'లో వెంకటేష్ చిన్న కూతురు... ఇప్పుడెంత పెద్దగా అయ్యిందో చూశారా?
'దృశ్యం'లో వెంకటేష్ చిన్న కూతురు... ఇప్పుడెంత పెద్దగా అయ్యిందో చూశారా?
Hero Scooty Models: హీరో స్కూటర్ల పోర్ట్‌ పోలియో మరింత పవర్‌ఫుల్‌! అమ్మకానికి ఉన్న మోడల్స్‌ ధరలు, మైలేజీ సంగంతేంటీ?
హీరో స్కూటర్ల పోర్ట్‌ పోలియో మరింత పవర్‌ఫుల్‌! అమ్మకానికి ఉన్న మోడల్స్‌ ధరలు, మైలేజీ సంగంతేంటీ?
Raghav Chadha: ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
Telangana Rythu Bharosa Scheme Update: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
Sai Durgha Tej New Movie : 'క' డైరెక్టర్స్‌తో సుప్రీం హీరో - సాయి దుర్గా తేజ్ పాన్ అడ్వెంచర్ మూవీ అనౌన్స్
'క' డైరెక్టర్స్‌తో సుప్రీం హీరో - సాయి దుర్గా తేజ్ పాన్ అడ్వెంచర్ మూవీ అనౌన్స్
YSRCP No friends: మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
Embed widget