అన్వేషించండి

Resigned YSRCP MLCs: రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ నోటీసులు - జయమంగళ రివర్స్ అవుతారా?

YCP MLCs: రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు విచారణకు మండలి చైర్మన్ నోటీసులు జారీ చేశారు. రాజీనామాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Council Chairman issues notices  to resigned YCP MLCs: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమ్మెల్సీల రాజీనామాల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన లుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు నోటీసులు జారీ చేశారు. మండలి చైర్మన్ నోటీసులు అందుకున్న వారిలో మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత,  జయమంగళ వెంకటరమణ  ఉన్నారు. వీరు గతంలోనే వైసీపీకి రాజీనామా చేసి, ప్రస్తుతం టీడీపీ, జనసేన వంటి కూటమి పార్టీల్లో కొనసాగుతున్నారు. చైర్మన్ వీరిని వ్యక్తిగతంగా పిలిచి, వారు తమ రాజీనామాలను స్వచ్ఛందంగానే సమర్పించారా? లేక ఎవరి ప్రోద్భలంతోనైనా, ప్రలోభాలకు లోనై చేశారా? అనే అంశాలపై ఆరా తీయనున్నారు.                     
 
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాలను ఆమోదించడంలో జాప్యం జరుగుతోందని, తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరుతూ గతంలో జయమంగళ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు, రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మన్‌కు దిశానిర్దేశం చేసింది.   చైర్మన్ మోషేన్ రాజు ఇప్పుడు చర్యలు వేగవంతం చేస్తూ, రాజీనామా చేసిన ఐదుగురు ఎమ్మెల్సీలకు ఫిబ్రవరి 25, 26 తేదీల్లో  వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.                    
  
వైసీపీకి శాసనసభలో బలం తక్కువగా ఉన్నప్పటికీ, శాసన మండలిలో ఇప్పటికీ ఆధిక్యం ఉంది. రాజీనామా చేసిన ఎమ్మెల్సీల పదవీకాలం ఇంకా మిగిలి ఉన్నందున, వారి రాజీనామాలను ఆమోదిస్తే ఆ స్థానాలకు ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఆ సీట్లు కూడా కూటమి ఖాతాలోకి వెళ్తే మండలిలో వైసీపీ తన మెజార్టీని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే, ఈ రాజీనామాలను ఆమోదించకుండా అనర్హత వేటు వేసే దిశగా చైర్మన్ ఆలోచిస్తున్నారా  అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.                    
 
ఇప్పటికే పలుమార్లు చైర్మన్‌ను కలిసి రాజీనామాలు ఆమోదించాలని కోరిన ఎమ్మెల్సీలు, తాము స్వచ్ఛందంగానే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేస్తున్నారు.  ప్రజాస్వామ్యబద్ధంగా రాజీనామా చేసే హక్కు మాకు ఉంది, దీనిపై విచారణ పేరుతో జాప్యం చేయడం సరికాదు " అని వారు వాదిస్తున్నారు. జయమంగళ వెంకటరమణ వంటి నేతలు కోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ త్వరగా నిర్ణయం ప్రకటించాలని ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇటీవల జయమంగళ వెంకటరమణ.. తనకు జగన్ దేవుడని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఆయన రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గుతారన్న ప్రచారం జరుగుతోంది.  జయమంగలను ఫిబ్రవరి 25న విచారిస్తారు. మిగిలిన వారిని ఇరవై ఆరో తేదీన ప్రశ్నించారు.  ఈ విచారణ తర్వాత చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.                        

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP MLAs: భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
Iran War Effect AP Hotels: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
YS Jagan: ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
Vijaya Dairy Issue: విజయ బ్రాండ్ నెయ్యి ఇష్యూపై లోకేష్ వర్సెస్ గుత్తా అమిత్ రెడ్డి - చివరికి ఏం తేలిందంటే ?
విజయ బ్రాండ్ నెయ్యి ఇష్యూపై లోకేష్ వర్సెస్ గుత్తా అమిత్ రెడ్డి - చివరికి ఏం తేలిందంటే ?
Advertisement

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case :13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎందుకు చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎందుకు చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్!
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్!
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget