అన్వేషించండి

CM Jagan : రెండు గంటల్లో యాభై వేల మందికి భోజనం రెడీ - అక్షయపాత్రను ప్రారంభించిన సీఎం జగన్ !

ఇస్కాన్ నిర్మించిన అక్షయపాత్ర వంట శాలను సీఎం జగన్ ప్రారంభించారు. మధ్యాహ్న భోజనం పథకానికి భోజనాలను ఇక్కడి నుంచి సరఫరా చేయనున్నారు.

 

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో ఇస్కాన్‌ సంస్థ ( ISKON )నిర్మిస్తున్న  శ్రీకృష్ణ ఆలయం, ( Sri Krishna Temple ) గోశాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ( CM Jagan ) భూమిపూజ చేశారు. రూ. 70 కోట్లతో ఏర్పాటు కానున్న గోకుల క్షేత్రం, ఈ ప్రాంగణంలో  శ్రీ వెంకటేశ్వరస్వామి, రాధాకృష్ణుల ఆలయాలతో పాటు కళా క్షేత్రాలు, యువత కోసం శిక్షణా కేంద్రం, యోగ ధ్యాన కేంద్రాలను ఇస్కాన్ నిర్మాణం చేయనుంది. ఇందు కోసం ప్రభుత్వం దేవాదాయశాఖకు చెందిన భూమిని కేటాయించింది.
CM Jagan : రెండు గంటల్లో యాభై వేల మందికి భోజనం రెడీ - అక్షయపాత్రను ప్రారంభించిన సీఎం జగన్ !

సీఎం జగన్ కార్యక్రమానికి హోంమంత్రి సుచరిత డుమ్మా - తీవ్ర అసంతృప్తే కారణం ..

అంతకు ముందు ఆత్మకూరులోలో ఇస్కాన్ నిర్మించిన అక్షయపాత్ర ( Akshya patra )సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి ( Mid Day Meals ) అవసరమైన ఆహారాన్ని ఇక్కడే తయారు చేయనున్నారు.  అత్యాధునికంగా నిర్మించిన వంటశాల రెండు గంటల్లోనే 50 వేల మందికి ఆహారం సిద్ధం చేస్తుంది. ఇక్కడి నుంచే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. దీని కోసం ఇస్కాన్ అక్షయపాత్ర ఫౌండేషన్ అత్యాధునిక వంటశాలను రెడీ చేసింది. అక్షయపాత్ర వంట శాల ప్రారంభం తర్వాత తర్వాత చిన్నారులతో కలిసి ముఖ్యమంత్రి ఫొటోలు దిగారు. అనంతరం వారికి స్వయంగా భోజనాలను వడ్డించారు.
CM Jagan : రెండు గంటల్లో యాభై వేల మందికి భోజనం రెడీ - అక్షయపాత్రను ప్రారంభించిన సీఎం జగన్ !

త్రిసభ్య కమిటీ తొలి భేటీలో నిరాశే ! తెలుగు రాష్ట్రాల మధ్య ఒక్క అంశంలోనూ రాని ఏకాభిప్రాయం..?
 
అంతకు ముందు దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ( Vellampalli Srinivas )శ్రీశైలం దేవస్ధానం ( Srisailam Temple )  కార్యనిర్వహణాధికారి లవన్న  సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డిోత సమావేశం అయ్యారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లిఖార్జునస్వామి వార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ( Maha Sivaratri )  హాజరు కావాల్సిందిగా సీఎం  ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కి వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామి వారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందించారు.
CM Jagan : రెండు గంటల్లో యాభై వేల మందికి భోజనం రెడీ - అక్షయపాత్రను ప్రారంభించిన సీఎం జగన్ !

ఈ  కార్యక్రమాల్లో సీఎం జగన్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర గుంటూరు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. శిలాఫలకంపై పేరు లేకపోవడంతో  హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మాత్రం గైర్హాజర్ అయ్యారు. ఈ కార్యక్రమం తర్వాత జగన్ తాడేపల్లిని నివాసానికి వెళ్లారు .

 

 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రాయలసీమ దశ మార్చే ‘డిఫెన్స్’ విప్లవం.. పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టుకు భూమి పూజ
రాయలసీమ దశ మార్చే ‘డిఫెన్స్’ విప్లవం.. పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టుకు భూమి పూజ
AMCA Fighter Project: రాయలసీమలో డిఫెన్స్ విప్లవం.. పుట్టపర్తిలో దేశంలోనే తొలి 5th Gen ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు శ్రీకారం
రాయలసీమలో డిఫెన్స్ విప్లవం.. పుట్టపర్తిలో దేశంలోనే తొలి 5th Gen ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు శ్రీకారం
JanaSena: జనసేన విస్తరణ పాన్ ఇండియా .. బలోపేతం స్లో మోషన్- పవన్ కళ్యాణ్ వ్యూహం వెనుక అసలు కథ ఏమిటి?
జనసేన విస్తరణ పాన్ ఇండియా .. బలోపేతం స్లో మోషన్- పవన్ కళ్యాణ్ వ్యూహం వెనుక అసలు కథ ఏమిటి?
Hyderabad To Visakha Trains: నేడు హైదరాబాద్ నుంచి విశాఖకు స్పెషల్ ట్రైన్.. రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాటు
నేడు హైదరాబాద్ నుంచి విశాఖకు స్పెషల్ ట్రైన్.. రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాటు

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Exam Online: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే.. నీట్ రీఎగ్జామ్ అభ్యర్థులకు వారం గడువు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే.. నీట్ రీఎగ్జామ్ అభ్యర్థులకు వారం గడువు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
PM Modi కాన్వాయ్‌లో 2 వాహనాలు Range Rover , Fortuner లలో సేఫ్టీ, మైలేజీలలో ఏది బెస్ట్ తెలుసా..
PM Modi కాన్వాయ్‌లో 2 వాహనాలు Range Rover , Fortuner లలో సేఫ్టీ, మైలేజీలలో ఏది బెస్ట్ తెలుసా..
Aviation Fuel Crisis: విమానం ఒక్క ట్రిప్ వేస్తే ఎన్ని లక్షల రూపాయల ఇంధనం ఖర్చవుతుందో తెలుసా..? క్రూడ్ సంక్షోభం ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందంటే..
విమానం ఒక్క ట్రిప్ వేస్తే ఎన్ని లక్షల రూపాయల ఇంధనం ఖర్చవుతుందో తెలుసా..? క్రూడ్ సంక్షోభం విమానయానంపై ఎంతటి ప్రభావం చూపుతుందంటే..
Supreme Court: ప్రధానికి వ్యతిరేకంగా మంత్రి వెళ్లగలరా? ఎన్నికల సంఘం నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రధానికి వ్యతిరేకంగా మంత్రి వెళ్లగలరా? ఎన్నికల సంఘం నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Bad Boy Karthik OTT : ఓటీటీలోకి నాగశౌర్య డిజాస్టర్ మూవీ - సడన్‌గా స్ట్రీమింగ్
ఓటీటీలోకి నాగశౌర్య డిజాస్టర్ మూవీ - సడన్‌గా స్ట్రీమింగ్
BRS Internal Crisis: కేటీఆర్‌, హరీష్ రావుకు మధ్య పెరుగుతున్న దూరం - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
కేటీఆర్‌, హరీష్ రావుకు మధ్య పెరుగుతున్న దూరం - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
Petrol Diesel Price Hike: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?
NEET UG 2026 Exam Date: జూన్ 21న నీట్ యూజీ 2026 రీఎగ్జామ్.. అధికారికంగా వెల్లడించిన ఎన్టీఏ
జూన్ 21న నీట్ యూజీ 2026 రీఎగ్జామ్.. అధికారికంగా వెల్లడించిన ఎన్టీఏ
Embed widget