అన్వేషించండి

Jagan Foreign Trip: ఈ 17 నుంచి విదేశీ పర్యటనకు వెళతా - సీబీఐ కోర్టును పర్మిషన్ అడిగిన సీఎం జగన్

Andhra Pradesh News : విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్ సీబీఐ కోర్టు పర్మిషన్ అడిగారు. పోలింగ్ ముగిసిన తర్వాత 17వ తేదీన ఆయన విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది.

Andhra CM  Jagan :  వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 17 నుంచి ఫ్రాన్స్ ,స్విట్జార్లాండ్ ,యూకే వెళ్లేందుకు అనుమతి కావాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు.  కౌంటట్ దాఖలు చేయాలని సీబీఐ ని కోర్టు ఆదేశించింది. శుక్రవారం విచారణలో జగన్ విదేశీ పర్యటనకు అనుమతిపై కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.                                                              

జగన్ అక్రమాస్తుల కేసుల్లో  బెయిల్ పై విడుదలైనప్పుడు ఆయన షరతుల్లో భాగంగా పాస్ పోర్టును కోర్టుకు సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడికైనా విదేశీ పర్యటనకు వెళ్లాలంటే ఖచ్చితంగా కోర్టు అనుమతి తీసుకుని కోర్టు దగ్గర ఉన్న పాస్ పోర్టు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సీఎం అయినందున ఆయనకు డిప్లమాటిక్ పాస్ పోర్ట్ ఉంటుంది. అయినప్పటికీ కోర్టు షరతుల్ని పాటించాల్సి ఉన్నందన విదేశాలకు వెళ్లే ముందు కోర్టు పర్మిషన్ తీసుకుంటారు.                           

సీఎంగా నాలుగు సార్లు విదేశీ పర్యటన 
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగు సార్లు విదేశీ పర్యటనకు వెళ్లారు. మొదటగా ఇజ్రాయెల్ జెరూసలెం పర్యటనకు వెళ్లారు. తర్వాత అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికాలోని ఆ కాలేజీలో కుమార్తెను జాయిన్ చేశారు. ఆ తర్వాత ఒక సంవత్సరం ఫ్యామిలీతో పాటు దావోస్  వెళ్లారు. పెట్టుబడుల సదస్సులో పాల్గొని .. అటు నుంచి విహారయాత్రను పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. మరోసారి లండన్ పర్యటనకు వెళ్లారు. ఆయన లండన్ లో ఉన్నప్పుడే చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఇలా ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్లినా పాస్ పోర్టును కోర్టు పర్మిషన్ తో తీసుకుని వెళ్తారు. మళ్లీ తిరిగి వచ్చిన తర్వాత కోర్టులో డిపాజిట్ చేస్తారు.                                 

మే పదమూడో తేదీన ఏపీలో పోలింగ్ ముగిసిపోతుంది. కౌంటింగ్ జూన్ నాలుగో తేదీన జరుగుతుంది. ఈ లోపు ఇరవై రోజుల వరకూ సమయం ఉంది. అందుకే గత నెలన్నర రోజులుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారం, ఎన్నికల వ్యూహాల నుంచి విశ్రాంతి తీసుకుని కుటుంబంతో గడపాలని జగన్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్ ఇద్దరు కుమార్తెలు లండన్ లో నివాసం ఉంటారు. అక్కడే చదువుకుంటున్నట్లుగా తెలుస్తోంది. విహారయాత్రకు ఎప్పుడు వెళ్లినా జగన్ కుటుంబం యూరప్ కు ఎక్కువగా వెళ్తుంది. అథ్యాత్మక టూర్ అయితే జెరూసలెం వెళ్తారు.                                      

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ

వీడియోలు

Trump on Greenland | గ్రీన్‌ లాండ్ కోసం ట్రంప్ ఎందుకు పట్టుబుతున్నాడు | ABP Desam
Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Bangladesh Cricket: భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో - ఇక టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్ !
భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో - ఇక టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్ !
Adilabad Latest News:ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
FIR at home: బాధితుల వద్దకే పోలీసులు - స్పాట్‌లోనే ఎఫ్ఐఆర్ - దుండిగల్ పోలీసుల కొత్త ప్రయత్నం వైరల్
బాధితుల వద్దకే పోలీసులు - స్పాట్‌లోనే ఎఫ్ఐఆర్ - దుండిగల్ పోలీసుల కొత్త ప్రయత్నం వైరల్
SIT notice to KTR: ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు - కేటీఆర్‌కు నోటీసులు - శుక్రవారమే ముహుర్తం
ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు - కేటీఆర్‌కు నోటీసులు - శుక్రవారమే ముహుర్తం
Embed widget