అన్వేషించండి

Kuppam Chandrababu : కుప్పం టీడీపీలోకి భారీగా చేరికలు - పసుపు కండువా కప్పుకున్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు !

కుప్పంలో ఇతర పార్టీల నేతల్ని భారీగా టీడీపీలో చేర్చుకున్నారు చంద్రబాబు. కుప్పంలో చంద్రబాబు పర్యటన రెండో రోజు సాగుతోంది.


Kuppam Chandrababu :  చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ సురేష్ బాబు ..టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచుకొన్నారు. కుప్పం మాజీ ఎమ్మెల్యే బి. ఆర్ దొరస్వామి నాయుడు తనయుడు డాక్టర్ సురేష్ బాబు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జూడా అధ్యక్షులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చురుకైనా పాత్ర పోషించారు. అదేవిధంగా 15 సంవత్సరాల నుండి కుప్పం, చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చూస్తూ, గత అసెంబ్లీ ఎన్నికలల్లో కుప్పం నుండి చంద్రబాబు పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.  కుప్పం నియోజకవర్గంలో విస్తృత పరిచయలు కల్గిన డాక్టర్ గా సురేష్ బాబు సుపరిచితులుగా ఉండడంతో ఆయన సేవలను వినియోగించుకోనేందుకు సిద్దమై టిడిపి ఆహ్వానించింది. 

డా. సురేష్ బాబు అనుచరులు, బి ఆర్ డి అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు చంద్రబాబు చేతుల మీదుగా టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు ..సురేష్ బాబును తెలుగుదేశం పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు. సురేష్ బాబు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంతో పాటు చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ప్రకటించారు.కుప్పంలో గ్రానైట్ డోపిడి చేస్తున్నారు, టీడీపీ అధికారంలోకి వచ్చాక దోచిదంతా కక్కిస్తా...ఖబడ్దార్ అని చంద్రబాబు వైసీపీ నేతల్ని హెచ్చరించారు. రెండు వేల రూపాయల నోట్లు వైసీపీ నేతలు బ్రాందీ షాపుల్లో మార్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ మిని మేనిఫెస్టోలో మహిళ, యువత, రైతులకు అందరికీ న్యాయం చేసేలా పధకాలు రూపొందించామని చంద్రబాబు తెలిపారు. సందప సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, పెరిగిన ఆదాయంతో పేదలకు సంక్షేమ పధకాలు ఇస్తామన్నారు. ఈ సంక్షేమ పధకాల్ని కుప్పం నుంచే ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు.              
  
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మూడు రోజుల పర్యటనలో భాగంగా నియోజకవ్రగంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.  పర్యటించనున్నారు. ఎప్పుడూ తన పర్యటనలో గ్రామాల్లో రోడ్‌ షోలు నిర్వహిస్తూ, జనాలతో మమేకమయ్యేవారు. ఈసారి మాత్రం పార్టీ శ్రేణులతో సమావేశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.  కుప్పంలోని బీసీఎన్‌ కల్యాణ మండపంలో నాలుగు మండలాలకు సంబంధించిన పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు.    కుప్పం నియోజకవర్గంలో టీడీపీ తరపున గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ శ్రీకాంత్‌కు సమన్వయ కమిటీ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంకోసం చంద్రబాబు ఈ పర్యటనను పెట్టుకున్నారు.          

బూత్‌ స్థాయినుంచి నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలదాకా వేర్వేరుగా సమావేశాలు జరుగనున్నాయి. ఎన్నికలు ఎంత ముఖ్యమో, ఎంత నిబద్ధతతో, బాధ్యతతో గెలుపుకోసం కృషి చేయాలో పార్టీ శ్రేణులకు చంద్రబాబు తెలియజెప్పనున్నారు. పార్టీ శ్రేణులు లక్ష మెజారిటీ లక్ష్యం గురించి ప్రెస్మీట్లు, సమావేశాల్లో చెప్పడం కాదు.. నిరంతరం ప్రజల్లో ఉండడమే ఏకైక మార్గమని చాలాసార్లు చంద్రబాబు వారికి స్పష్టంచేశారు. ఈ మార్గాన్ని తప్పనిసరిగా వారిచేత అమలు చేయించడానికి అవసరమైన దిశానిర్దేశం చేయడమే ప్రధాన కర్తవ్యంగా చంద్రబాబు పర్యటన సాగుతోంది.                      

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget