అన్వేషించండి

Chandrababu Tours : శ్రీకాకుళం నుంచి ప్రారంభం - మే 4 నుంచి చంద్రబాబు జిల్లాల టూర్స్ !

మే నాలుగో తేదీ నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. మొదట ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ( Chandrababu ) మహానాడు కంటే ముందే జిల్లాల పర్యటనలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల 4వ తేదీన పర్యటనలు ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ( TDP ) పెరిగిన ధరలు, పెంచిన పన్నులకు వ్యతిరేకంగా "బాదుడే బాదుడు" ( Badude Badudu ) పేరుతో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నిరసనల్లో పాల్గొనేందుకు మొదటగా జిల్లాల్లో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారు.  మే 4వ తేదీ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ( Amudala Valasa ) నియోజకవర్గం దల్లావలస గ్రామంలో చంద్రబాబు పర్యటన ఉంటుంది. 5 వ తేదీ భీమిలి ( Bhimili ) నియోజవర్గం తాళ్లవలస గ్రామంలో, 6వ తేదీ ముమ్మడి వరం నియోజవర్గం కోరింగ ( Koringa ) గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. 

కర్నూలుకు జనసేనాని - 8వ తేదీన రైతు భరోసా యాత్ర !

ప్రభుత్వ పన్ను పోటు, బాదుడు పై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ  నిరసనలు ( TDP Agitations ) చేపడుతుంది. అందులో భాగంగా చంద్రబాబు కూడా పలు జిల్లాలలో స్వయం గా ఆ కార్యక్రమం లో పాల్గొననున్నారు. రాష్ట్రం లోని మూడు ప్రాంతాలలో ఈ పర్యటనలు ఉండేలా ప్రణాళిక సిద్దం చేశారు. మహానాడు వరకు పలు జిల్లాలలో చంద్రబాబు పర్యటించనున్నారు. సొంత నియోజకవర్గమైన కుప్పం లో  ( Kuppam ) కూడా చంద్రబాబు పర్యటన ఉంటుంది. తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైన తర్వాత మొదట్లో జిల్లాల పర్యటనకు వెళ్లాలనుకున్న ప్రభుత్వం వివిధ రూపాల్లో అడ్డుకుంది. ఓ సారి విశాఖ ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించి వెనక్కి పంపారు. 

మా వైఎస్ మంచోడు - అంతా రాజారెడ్డి వల్లే ! హోంమంత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి డిఫరెంట్ కౌంటర్

ఆ తర్వాత కరోనా పరిస్థితుల కారణంగా  పర్యటనలు సాధ్యం కాలేదు. ఇప్పుడు కరోనా ఆంక్షలు ( Corona ) లేకపోడవం.. ఎన్నికల వేడి పెరగడంతో ఇక నుంచి జిల్లాల్లో నిరంతరాయంగా పర్యటించాలని నిర్ణయించారు. ముందుగా ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభిస్తున్నారు. మహానాడులోపు ( Mahanadu ) మూడు ప్రాంతాల్లోనూ పర్యటిస్తారు. మరో వైపు లోకేష్‌తో పాటు అచ్చెన్నాయుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేయాలని ఇప్పటికే నిర్ణయంచారు. 

జంగిల్‌ రాజ్‌లో ప్రజలకు రక్షణ కరవు - లా అండ్ ఆర్డర్‌పై దృష్టి పెట్టాలని డీజీపీకి చంద్రబాబు లేఖ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget