అన్వేషించండి

Achenna On Ysrcp : దొంగ ఓట్లపై సంతకాలు పెట్టిన అధికారులు జైలుకే - తిరుపతిలో అచ్చెన్నాయుడు హెచ్చరిక!

దొంగ ఓట్లకు సంతకాలు పెట్టిన గెజిటెడ్ ఆఫీసర్లు జైలుకెళ్లడం ఖాయమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.


Achenna On Ysrcp : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  దొంగ ఓట్లకు సంతకాలు పెట్టిన గెజిటెడ్ ఆఫీసర్లు జైలు కెళ్ళడం ఖాయంమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతీ ఎన్నికలనూ జగన్ దౌర్భాగ్యంగా మార్చారని మండిపడ్డారు. ఒక్క తిరుపతి నగరంలోనే 15 వేలకు పైగా దొంగ ఓట్లను నమోదు చేశారని మండిపడ్డారు.. ఆధారాలతో పాటు పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఇంత వరకు పట్టించుకోలేదని, దొంగ ఓట్లకు సంతకాలు పెట్టిన గెజిటెడ్ ఆఫీసర్లు జైలు కెళ్ళడం ఖాయంమని ఆయన చెప్పారు.. అధికార పార్టి దొంగ ఓట్లతో గెలవడం ఒక గెలుపేనా అని ఆయన ప్రశ్నించారు.                                           

ప్రజాస్వామ్య బద్థంగా ఎన్నికలు జరిగితే గెలుపు టిడిపిదే అని, ఎపి పేరు వింటేనే పక్క రాష్ట్రాల వారు అసహ్యించుకునే దౌర్భాగ్య పరిస్ధితికి జగన్ తీసుకొచ్చారన్నారు. ఉపాధ్యాయులంతా  ఆలోచించాలని జీతాలు సక్రమంగా ఇవ్వని వ్యక్తి జగన్ అన్నారు.  టిడిపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ను గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు మళ్ళీ సిఎం కావాలని, ఉపాధ్యాయులను ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని, 5 వేలు ఫోన్ పే చేసి ఓటును వైసీపి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన ఆరోపించారు.. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులను మరోసారి నమ్మించి మోసం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు.                               

ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయన్న కారణంగానే ఉద్యోగులను చర్చకు పిలిచారన్నారు.. ఇచ్చిన హామీని నెరవేర్చే పరిస్థితిలో సిఎం లేరని, ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీగా అయ్యిందని, ప్రభుత్వ ఉద్యోగస్తులు త్వరలోనే వైసిపి ప్రభుత్వానికి బుద్థి చెప్పే రోజులు దగ్గర పడిందన్నారు.. టిడిపి ఎమ్మెల్సీ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకుందని, దొంగ ఓట్లపై ఆధారాలతో సహా కోర్టును ఆశ్రయిస్తాంమని, దొంగ ఓట్ల విషయంలో హస్తం ఉన్న వారు ఎవరైనా సరే వదిలి పెట్టే పరిస్ధితి లేదని స్పష్టం చేశారు.                                  

ఎన్టీఆర్ మహిళలను ఎంతగానో గౌరవించారని, చంద్రబాబు మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని ఆయన చెప్పారు.. వైసీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎపిలో శాంతి భద్రతలు పూర్తిగా కరువయ్యాయని, రోజుకొక హత్య, అత్యాచారం జరుగుతోందని, ప్రజలంతా భయాందోళనకు గురి అవుతున్న పరిస్ధితులు నెలకొందన్నారు.. అసలు సిఎం ఇంటికి దగ్గరగా ఓ మహిళపై అఘాయిత్యం జరిగినా సీఎం బయటకు రాలేదన్నారు..                         

కవితకు ఈడీ నోటీసులపై దుమారం - తెలగాణ ఆత్మగౌరవం చుట్టూ రాజకీయం !
     

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Embed widget