అన్వేషించండి

AP Employees Unions : పీఆర్సీ రిపోర్ట్‌పై మళ్లీ నిరాశ.. ఏపీ ఉద్యోగ సంఘాల అసంతృప్తి !

ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. కార్యదర్శుల కమిటీతో చర్చలకు పిలిచి పీఆర్సీ రిపోర్ట్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఉద్యోగ సంఘ నేతలు మరోసారి అసహనానికి గురయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నేతలకు మరోసారి ఉన్నతాధికారులు షాక్ ఇచ్చారు. ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇచ్చిన రెండు రోజులకే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయడంతో  పే రివిజన్ కమిషన్ రిపోర్టు ఇస్తారని ఉద్యోగ సంఘాలు భావించాయి. ఉద్యోగ సంఘాల నేతలందరూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీకి వెళ్లారు. కానీ సమావేశంలో అధికారులు అసలు పీఆర్సీ రిపోర్ట్ గురించి ప్రస్తావించలేదు. మూడు సార్లు సమావేశం ఏర్పాటు చేసినా నివేదిక ఇవ్వకపోవడంతో ఉద్యోగ సంఘ నేతలు అసహనానికి గురయ్యారు.

Also Read : వీఆర్వోలను తరిమికొట్టండి...మంత్రి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు... మంత్రిని బర్తరఫ్ చేయాలని వీఆర్వోలు డిమాండ్

పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీని కోరారు. సాంకేతిక అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉందని ..ప్రస్తుత పరిస్థితుల్లో నివేదిక ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో అసలు పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ఎలా చర్చిస్తామని ఉద్యోగ సంఘ నేతలు ప్రశ్నించారు. అయితే అధికారులు మాత్రం తిరుపతిలో సీఎం జగన్ చేసిన ప్రకటనను ప్రస్తావించారు. సీఎం హామీ మేరకు 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామన్నారు. దీనిపై ఉద్యోగ సంఘ నేతలు అసహనానికి గురయ్యారు. సమావేశం నుంచి బయటకు వచ్చారు. 

Also Read:  " అన్నమయ్య డ్యాం ప్రమాదంపై అంతర్జాతీయంగా అధ్యయనం జరిగితే పరువు పోతుంది.." రాజ్యసభలో కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

71 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మళ్లీ కార్యదర్శుల కమిటీకి ఇచ్చామని ఉద్యోగసంఘం నేతలు తెలిపారు. కార్యదర్శుల కమిటీది కాలయాపన తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏదో ఒకటి  చెప్పే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని... ప్రభుత్వానికి పీఆర్సీఅంశంపై చిత్తశుద్ధి లేదని భావిస్తున్నామని ఉద్యోగ నేతలు తెిపారు. తమ కార్యచరణను కొనసాగిస్తామన్నారు. 

Also Read: వాళ్లకి కూడా విద్యాదీవెన, వసతి దీవెన పథకాలివ్వాలి.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు !

ఉద్యోగులతో .. ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా పీఆర్సీ ప్రకటిస్తారేమోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఇప్పటికే మధ్యంతర భృతి కింద 27 శాతం ఇచ్చారు. దాంతోనే సరి పెడితే మొదటికే మోసం వస్తుందన్న ఆందోళనలో ఉన్నారు. అందుకే పీఆర్సీ నివేదిక కోసం పట్టుబడుతున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పది రోజుల్లో పీఆర్సీనే ప్రకటిస్తామని అంటోంది. 

 

Also Read: వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన... బాధితులకు అండగా ఉంటామని హామీ... తక్షణ సాయం రూ.189 కోట్లు ముంజూరు

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
Embed widget