అన్వేషించండి

YSR Nethanna Nestham Scheme: నేతన్న నేస్తం మూడో విడత సాయం విడుదల... 80 వేల లబ్ధిదారుల అకౌంట్లలో రూ.192 కోట్లు జమ

నేతన్న నేస్తం మూడో విడత సాయాన్ని సీఎం జగన్ విడుదల చేశారు. తన పాదయాత్రలో నేతన్నల కష్టాలను చూశానన్న సీఎం జగన్...ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా చేనేతల కష్టాల్ని తీర్చేందుకు సంకల్పించామన్నారు.

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం మూడో విడత ఆర్థిక సాయం ఇవాళ లబ్దిదారుల ఖాతాల్లో చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. చేనేత కార్మికులకు ఆర్ధిక సాయంగా రూ. 24 వేలు వారి ఖాతాల్లో జమచేయనున్నారు. నేతన్న నేస్తం మూడో విడత కింద 80 వేల 32 మంది ఖాతాలల్లో రూ. 192 కోట్లు జమచేస్తున్నారు. అర్హులైన నేతన్నలు ఒక్కొక్కరికి ఇప్పటి వరకూ రూ.72 వేలు అందించనట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత రెండేళ్లలో నేతన్న నేస్తం పథకం కింద చేనేత కార్మికులకు రూ. 383 కోట్ల 99 లక్షల ఆర్థిక సాయం అందించామని తెలిపింది. మూడో విడత ఆర్థిక సాయంతో కలిపి మొత్తంగా రూ. 576 కోట్లు లబ్ధిదారులకు అందించినట్టు ప్రభుత్వం స్పష్టంచేసింది. ఒకవేళ అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు గ్రామ వార్డు సచివాలయాల్లో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.


YSR Nethanna Nestham Scheme: నేతన్న నేస్తం మూడో విడత సాయం విడుదల... 80 వేల లబ్ధిదారుల అకౌంట్లలో రూ.192 కోట్లు జమ

'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' మూడో విడత ఆర్థిక సాయం కింద నేతన్నల అకౌంట్లలో రూ.192.08 కోట్లు జమ చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్‌లో కూడా ప్రతి చేనేత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. మరో మంచి కార్యక్రమానికి నాంది పలికామని సీఎం జగన్ అన్నారు. 

సుమారు 80 వేల మంది లబ్దిదారులకు రూ. 192.08 కోట్లు విడుదల చేశామని ఆయన చెప్పారు. అర్హులైన ప్రతీ చేనేత కార్మికునికి రూ. 24 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. తన పాదయాత్రలో చేనేత కష్టాలను చూశానని సీఎం అన్నారు. 


YSR Nethanna Nestham Scheme: నేతన్న నేస్తం మూడో విడత సాయం విడుదల... 80 వేల లబ్ధిదారుల అకౌంట్లలో రూ.192 కోట్లు జమ

మగ్గం కలిగిన, అర్హులైన ప్రతీ చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో కలిపి ఒక్కో కుటుంబానికి రూ.48 వేలు సాయం అందించారు. తాజాగా మూడో విడత ఆర్థిక సాయాన్ని  అర్హుల ఖాతాల్లో జమచేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ లాంచనంగా ప్రారంభించారు. మూడో విడతతో కలిపి అర్హులైన ప్రతీ నేతన్నకు రూ.72,000 చొప్పున ప్రయోజనం కలగనుంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నేతన్నలకు వైసీపీ ప్రభుత్వం రూ.383.99 కోట్లు అందజేసింది. ఇవాళ మూడో విడత కింద రూ.192.08 కోట్లు నేతన్నలకు అందిస్తు్న్నారు. 

నేతన్న నేస్తం పథకానికి అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులపై వలంటీర్లు నిర్దిష్ట కాలపరిమితితో తనిఖీ చేసి అర్హుల జాబితాలను సచివాలయాల్లో ఉంచుతారు. ఒకవేళ అర్హులకు ఈ పథకం ద్వారా సాయం అందకపోతే వారికి తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఈ దరఖాస్తులను సచివాలయ సిబ్బంది పరిశీలించి అర్హులైతే సాయం తక్షణమే అందేలా చర్యలు చేపడుతోంది. ఈ ఆర్థిక సాయాన్ని బ్యాంకులు తమ పాత అప్పుల కింద జమ చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు సూచించింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget