అన్వేషించండి

YSR Nethanna Nestham Scheme: నేతన్న నేస్తం మూడో విడత సాయం విడుదల... 80 వేల లబ్ధిదారుల అకౌంట్లలో రూ.192 కోట్లు జమ

నేతన్న నేస్తం మూడో విడత సాయాన్ని సీఎం జగన్ విడుదల చేశారు. తన పాదయాత్రలో నేతన్నల కష్టాలను చూశానన్న సీఎం జగన్...ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా చేనేతల కష్టాల్ని తీర్చేందుకు సంకల్పించామన్నారు.

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం మూడో విడత ఆర్థిక సాయం ఇవాళ లబ్దిదారుల ఖాతాల్లో చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. చేనేత కార్మికులకు ఆర్ధిక సాయంగా రూ. 24 వేలు వారి ఖాతాల్లో జమచేయనున్నారు. నేతన్న నేస్తం మూడో విడత కింద 80 వేల 32 మంది ఖాతాలల్లో రూ. 192 కోట్లు జమచేస్తున్నారు. అర్హులైన నేతన్నలు ఒక్కొక్కరికి ఇప్పటి వరకూ రూ.72 వేలు అందించనట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత రెండేళ్లలో నేతన్న నేస్తం పథకం కింద చేనేత కార్మికులకు రూ. 383 కోట్ల 99 లక్షల ఆర్థిక సాయం అందించామని తెలిపింది. మూడో విడత ఆర్థిక సాయంతో కలిపి మొత్తంగా రూ. 576 కోట్లు లబ్ధిదారులకు అందించినట్టు ప్రభుత్వం స్పష్టంచేసింది. ఒకవేళ అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు గ్రామ వార్డు సచివాలయాల్లో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.


YSR Nethanna Nestham Scheme: నేతన్న నేస్తం మూడో విడత సాయం విడుదల... 80 వేల లబ్ధిదారుల అకౌంట్లలో రూ.192 కోట్లు జమ

'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' మూడో విడత ఆర్థిక సాయం కింద నేతన్నల అకౌంట్లలో రూ.192.08 కోట్లు జమ చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్‌లో కూడా ప్రతి చేనేత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. మరో మంచి కార్యక్రమానికి నాంది పలికామని సీఎం జగన్ అన్నారు. 

సుమారు 80 వేల మంది లబ్దిదారులకు రూ. 192.08 కోట్లు విడుదల చేశామని ఆయన చెప్పారు. అర్హులైన ప్రతీ చేనేత కార్మికునికి రూ. 24 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. తన పాదయాత్రలో చేనేత కష్టాలను చూశానని సీఎం అన్నారు. 


YSR Nethanna Nestham Scheme: నేతన్న నేస్తం మూడో విడత సాయం విడుదల... 80 వేల లబ్ధిదారుల అకౌంట్లలో రూ.192 కోట్లు జమ

మగ్గం కలిగిన, అర్హులైన ప్రతీ చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో కలిపి ఒక్కో కుటుంబానికి రూ.48 వేలు సాయం అందించారు. తాజాగా మూడో విడత ఆర్థిక సాయాన్ని  అర్హుల ఖాతాల్లో జమచేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ లాంచనంగా ప్రారంభించారు. మూడో విడతతో కలిపి అర్హులైన ప్రతీ నేతన్నకు రూ.72,000 చొప్పున ప్రయోజనం కలగనుంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నేతన్నలకు వైసీపీ ప్రభుత్వం రూ.383.99 కోట్లు అందజేసింది. ఇవాళ మూడో విడత కింద రూ.192.08 కోట్లు నేతన్నలకు అందిస్తు్న్నారు. 

నేతన్న నేస్తం పథకానికి అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులపై వలంటీర్లు నిర్దిష్ట కాలపరిమితితో తనిఖీ చేసి అర్హుల జాబితాలను సచివాలయాల్లో ఉంచుతారు. ఒకవేళ అర్హులకు ఈ పథకం ద్వారా సాయం అందకపోతే వారికి తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఈ దరఖాస్తులను సచివాలయ సిబ్బంది పరిశీలించి అర్హులైతే సాయం తక్షణమే అందేలా చర్యలు చేపడుతోంది. ఈ ఆర్థిక సాయాన్ని బ్యాంకులు తమ పాత అప్పుల కింద జమ చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు సూచించింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియాకు చిక్కులు తెచ్చిపెట్టే నలుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లు వీరే
మూడో వన్డేలో టీమిండియాకు చిక్కులు తెచ్చిపెట్టే నలుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లు వీరే

వీడియోలు

WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియాకు చిక్కులు తెచ్చిపెట్టే నలుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లు వీరే
మూడో వన్డేలో టీమిండియాకు చిక్కులు తెచ్చిపెట్టే నలుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లు వీరే
Hyderabad News: హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో పేలిన వాషింగ్ మెషిన్.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో పేలిన వాషింగ్ మెషిన్.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
PF Withdrawal By UPI: PF ఖాతాదారులకు శుభవార్త.. UPI యాప్స్ ద్వారా నగదు విత్‌డ్రాపై బిగ్ అప్‌డేట్
PF ఖాతాదారులకు శుభవార్త.. UPI యాప్స్ ద్వారా నగదు విత్‌డ్రాపై బిగ్ అప్‌డేట్
Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
Google Gemini AI టెక్నాలజీతో వస్తున్న తొలి EV.. 810 కి.మీ రేంజ్ Volvo EX60 లాంచింగ్ ఎప్పుడంటే..
Google Gemini AI టెక్నాలజీతో వస్తున్న తొలి EV.. 810 కి.మీ రేంజ్ Volvo EX60 లాంచింగ్ ఎప్పుడంటే..
Embed widget