అన్వేషించండి

YSR Nethanna Nestham Scheme: నేతన్న నేస్తం మూడో విడత సాయం విడుదల... 80 వేల లబ్ధిదారుల అకౌంట్లలో రూ.192 కోట్లు జమ

నేతన్న నేస్తం మూడో విడత సాయాన్ని సీఎం జగన్ విడుదల చేశారు. తన పాదయాత్రలో నేతన్నల కష్టాలను చూశానన్న సీఎం జగన్...ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా చేనేతల కష్టాల్ని తీర్చేందుకు సంకల్పించామన్నారు.

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం మూడో విడత ఆర్థిక సాయం ఇవాళ లబ్దిదారుల ఖాతాల్లో చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. చేనేత కార్మికులకు ఆర్ధిక సాయంగా రూ. 24 వేలు వారి ఖాతాల్లో జమచేయనున్నారు. నేతన్న నేస్తం మూడో విడత కింద 80 వేల 32 మంది ఖాతాలల్లో రూ. 192 కోట్లు జమచేస్తున్నారు. అర్హులైన నేతన్నలు ఒక్కొక్కరికి ఇప్పటి వరకూ రూ.72 వేలు అందించనట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత రెండేళ్లలో నేతన్న నేస్తం పథకం కింద చేనేత కార్మికులకు రూ. 383 కోట్ల 99 లక్షల ఆర్థిక సాయం అందించామని తెలిపింది. మూడో విడత ఆర్థిక సాయంతో కలిపి మొత్తంగా రూ. 576 కోట్లు లబ్ధిదారులకు అందించినట్టు ప్రభుత్వం స్పష్టంచేసింది. ఒకవేళ అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు గ్రామ వార్డు సచివాలయాల్లో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.


YSR Nethanna Nestham Scheme: నేతన్న నేస్తం మూడో విడత సాయం విడుదల... 80 వేల లబ్ధిదారుల అకౌంట్లలో రూ.192 కోట్లు జమ

'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' మూడో విడత ఆర్థిక సాయం కింద నేతన్నల అకౌంట్లలో రూ.192.08 కోట్లు జమ చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్‌లో కూడా ప్రతి చేనేత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. మరో మంచి కార్యక్రమానికి నాంది పలికామని సీఎం జగన్ అన్నారు. 

సుమారు 80 వేల మంది లబ్దిదారులకు రూ. 192.08 కోట్లు విడుదల చేశామని ఆయన చెప్పారు. అర్హులైన ప్రతీ చేనేత కార్మికునికి రూ. 24 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. తన పాదయాత్రలో చేనేత కష్టాలను చూశానని సీఎం అన్నారు. 


YSR Nethanna Nestham Scheme: నేతన్న నేస్తం మూడో విడత సాయం విడుదల... 80 వేల లబ్ధిదారుల అకౌంట్లలో రూ.192 కోట్లు జమ

మగ్గం కలిగిన, అర్హులైన ప్రతీ చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో కలిపి ఒక్కో కుటుంబానికి రూ.48 వేలు సాయం అందించారు. తాజాగా మూడో విడత ఆర్థిక సాయాన్ని  అర్హుల ఖాతాల్లో జమచేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ లాంచనంగా ప్రారంభించారు. మూడో విడతతో కలిపి అర్హులైన ప్రతీ నేతన్నకు రూ.72,000 చొప్పున ప్రయోజనం కలగనుంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నేతన్నలకు వైసీపీ ప్రభుత్వం రూ.383.99 కోట్లు అందజేసింది. ఇవాళ మూడో విడత కింద రూ.192.08 కోట్లు నేతన్నలకు అందిస్తు్న్నారు. 

నేతన్న నేస్తం పథకానికి అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులపై వలంటీర్లు నిర్దిష్ట కాలపరిమితితో తనిఖీ చేసి అర్హుల జాబితాలను సచివాలయాల్లో ఉంచుతారు. ఒకవేళ అర్హులకు ఈ పథకం ద్వారా సాయం అందకపోతే వారికి తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఈ దరఖాస్తులను సచివాలయ సిబ్బంది పరిశీలించి అర్హులైతే సాయం తక్షణమే అందేలా చర్యలు చేపడుతోంది. ఈ ఆర్థిక సాయాన్ని బ్యాంకులు తమ పాత అప్పుల కింద జమ చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు సూచించింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget