అన్వేషించండి

CM Chandrababu: పౌర సేవలపై ప్రత్యేక ప్రాజెక్ట్ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Andhra News: రియల్ టైమ్‌లో సమస్యలపై ప్రభుత్వం స్పందించే విధానం ద్వారా ప్రజలకు సత్వర సాయం అందుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో అధికారులకు ప్రత్యేక ప్రాజెక్టుపై కీలక సూచనలు చేశారు.

CM Chandrababu Visited Real Time Governance Center: రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) ద్వారా పౌర సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలపై 100 రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్ట్ సిద్ధం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధికారులకు సూచించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న సెంటర్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. అనంతరం అక్కడే సీఎస్ (CS), డీజీపీ (DGP) సహా ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. పౌర సేవలను సులభతరం చేయడం, పాలనలో వేగం పెంచడంపై కీలక సూచనలు చేశారు. రియల్ టైమ్‌లో సమస్యలపై ప్రభుత్వం స్పందించే విధానం అందుబాటులోకి వస్తే ప్రజలకు సత్వర సాయం అందుతుందని అన్నారు. 

అధికారులకు కీలక ఆదేశాలు
CM Chandrababu: పౌర సేవలపై ప్రత్యేక ప్రాజెక్ట్ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu: పౌర సేవలపై ప్రత్యేక ప్రాజెక్ట్ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

అన్ని శాఖలు సమన్వయంతో ప్రజలకు సంబంధించిన మాస్టర్ డేటాను యాక్సిస్ చేసుకుని సత్వర సేవలను అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆధార్, స్కూల్ అడ్మిషన్, వ్యాక్సినేషన్ డేటా, రేషన్ కార్డుల్లో పేర్ల నమోదు, మ్యారేజ్ సర్టిఫికెట్, ఇతర ధ్రువపత్రాలకు సంబంధించి కార్యక్రమాలు ప్రజలకు ఆటోమేటిక్‌గా అందే అంశంపై చర్చించారు. అలాగే, పారిశుద్ధ్యం, ప్రమాదాలు, ట్రాఫిక్, నేరాలు, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, పంట కాలువల నిర్వహణ, వ్యవసాయం, భారీ వర్షాలు, వరదలు, విపత్తులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా తీసుకోదగిన చర్యలపై అధికారులతో చంద్రబాబు చర్చించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు వంటి వాటి ద్వారా డేటా విశ్లేషణ, ప్రభుత్వ సేవల అందజేత, నాణ్యత వంటి అంశాలు సైతం చర్చకు వచ్చాయి. పౌరులకు మెరుగైన సేవలు అందించేలా ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు అధికారులు దిశానిర్దేశం చేశారు.

పీఎం మోదీకి సీఎం విషెష్

అటు, అమెరికా పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగివస్తున్న సందర్భంగా పీఎం మోదీకి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 'అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకుని భారత్‌కు విచ్చేస్తోన్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం. ఆయనలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడి నాయకత్వంలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. మోదీ ప్రపంచంలో భారత్ స్థానాన్ని బలపరచడం సహా ప్రపంచ నాయకుడిగా ఎదిగారు. దేశాలు, జాతులను ఐక్యం చేయడంలో ఆయన కృషి ప్రశంసనీయం. ఐరాసలో ప్రధాని ప్రసంగం.. భవిష్యత్తులో ప్రపంచ వేదికపై మనం పోషించబోయే పాత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది.' అని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read: Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: సౌత్ ఇండియా
సౌత్ ఇండియా" హిందుత్వ "ముఖచిత్రం పవన్ కల్యాణ్- అసలు టార్గెట్ అదేనా?
MLC Elections: 40 అసెంబ్లీ స్థానాలకు ఒక ఎమ్మెల్సీ సీటు, పట్టభద్రుల ఎన్నికలకు ఊహించనంత పోటీ
40 అసెంబ్లీ స్థానాలకు ఒక ఎమ్మెల్సీ సీటు, పట్టభద్రుల ఎన్నికలకు ఊహించనంత పోటీ
Vijayawada: విజయవాడ వరద బాధితులకు గుడ్ న్యూస్‌- నేడు ఖాతాల్లోకి రూ.597 కోట్లు
విజయవాడ వరద బాధితులకు గుడ్ న్యూస్‌- నేడు ఖాతాల్లోకి రూ.597 కోట్లు
Tirupati Laddu Row: అసలు వివరాలు చెప్పకుండా టీటీడీ తప్పించుకుంటుందా? ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టడం లేదు?
అసలు వివరాలు చెప్పకుండా టీటీడీ తప్పించుకుంటుందా? ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టడం లేదు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేజ్రీవాల్‌ని రాముడితో పోల్చిన సీఎం అతిషి, ఇంట్రెస్టింగ్ పోస్ట్ప్రకాశ్ రాజ్‌కి పవన్ కల్యాణ్‌ వార్నింగ్, సనాతన ధర్మంపై జోకులా అంటూ సీరియస్లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, 492 మంది మృతిఅమెరికా నుంచి ఇండియాకి యాంటిక్ పీసెస్, మోదీ పర్యటనతో అంతా క్లియర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: సౌత్ ఇండియా
సౌత్ ఇండియా" హిందుత్వ "ముఖచిత్రం పవన్ కల్యాణ్- అసలు టార్గెట్ అదేనా?
MLC Elections: 40 అసెంబ్లీ స్థానాలకు ఒక ఎమ్మెల్సీ సీటు, పట్టభద్రుల ఎన్నికలకు ఊహించనంత పోటీ
40 అసెంబ్లీ స్థానాలకు ఒక ఎమ్మెల్సీ సీటు, పట్టభద్రుల ఎన్నికలకు ఊహించనంత పోటీ
Vijayawada: విజయవాడ వరద బాధితులకు గుడ్ న్యూస్‌- నేడు ఖాతాల్లోకి రూ.597 కోట్లు
విజయవాడ వరద బాధితులకు గుడ్ న్యూస్‌- నేడు ఖాతాల్లోకి రూ.597 కోట్లు
Tirupati Laddu Row: అసలు వివరాలు చెప్పకుండా టీటీడీ తప్పించుకుంటుందా? ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టడం లేదు?
అసలు వివరాలు చెప్పకుండా టీటీడీ తప్పించుకుంటుందా? ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టడం లేదు?
Jammu Kashmir Elections 2024: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రారంభం - 26 స్థానాల్లో 239 మంది పోటీ 
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రారంభం - 26 స్థానాల్లో 239 మంది పోటీ 
Game Changer Second Single: 'గేమ్ ఛేంజర్'లో రెండో పాట 'రా మచ్చా మచ్చా'... ప్రేక్షకుల ముందుకు  వచ్చేది ఆ రోజేనంట!
'గేమ్ ఛేంజర్'లో రెండో పాట 'రా మచ్చా మచ్చా'... ప్రేక్షకుల ముందుకు  వచ్చేది ఆ రోజేనంట!
Rains: అల్పపీడనం ఎఫెక్ట్ - తెలంగాణలో రాబోయే 3 రోజులు వర్షాలు, ఏపీ తాజా వెదర్ రిపోర్ట్
అల్పపీడనం ఎఫెక్ట్ - తెలంగాణలో రాబోయే 3 రోజులు వర్షాలు, ఏపీ తాజా వెదర్ రిపోర్ట్
Share Market Opening 25 Sept 2024: రెండో రోజూ ప్రాఫిట్ బుకింగ్స్‌తో ప్రారంభం - పెరిగిన మెటల్స్‌, ఒత్తిడిలో ఐటీ స్టాక్స్
రెండో రోజూ ప్రాఫిట్ బుకింగ్స్‌తో ప్రారంభం - పెరిగిన మెటల్స్‌, ఒత్తిడిలో ఐటీ స్టాక్స్
Embed widget