అన్వేషించండి

AP BJP On Davos Row : దావోస్ టూర్స్‌కి వెళ్లి ఏం సాధించారో బయట పెట్టండి ? టీడీపీ, వైఎస్ఆర్‌సీపీలకు ఏపీ బీజేపీ సవాల్ !

గత ఎనిమిదేళ్లుగా ఏపీ నుంచి దావోస్ పర్యటనలకు వెళ్లిన వివరాలు, వచ్చిన పెట్టుబడులు బయటపెట్టాలని ఏపీ బీజేపీ డిమాండ్ చేసింది. నిజాయితీ నిరూపించుకోవాలని.. విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ చేశారు.

 

AP BJP On Davos Row :  ఆంధ్రప్రదేశ్‌లో దావోస్ పెట్టుబడుల అంశం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. దావోస్ నుంచి ఆహ్వానం రాలేదని.. ఏపీ ప్రభుత్వానికి సిగ్గు చేటని.. టీడీపీ విమర్శలు చేస్తోంది. అయితే ఆహ్వానం వచ్చిందని.. గతంలో చంద్రబాబే దావోస్ కు వెళ్లి  పెట్టుబడులు ఏమీ తీసుకు రాలేదని ఆరోపణలను మంత్రి అమర్నాథ్ చేశారు. ఈ వివాదంపై ఏపీ బీజేపీ స్పందించింది. రెండు పార్టీలు చేసుకుంటున్న పరస్పర ఆరోపణలను గుర్తు చేసిన  ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.. నిజాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.  2014 నుంచి 2022 వరకు దావోస్ వెళ్లి తేదేపా-వైకాపా ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాల్లో ఒక్కటి కూడా కార్యరూపం ఏపీ లో దాల్చలేదు అని మీరే అంటున్నారు?వాస్తవం మీ రెండు పార్టీలు ప్రజలు ముందు ఉంచి వైకాపా , తెదేపా పార్టీలు , జగన్ , చంద్రబాబు చిత్తశుద్ధి  నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. 

టీడీపీ చీఫ్ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా ప్రతీ ఏడాది ప్రతినిధి బృందంతో దావోస్ వెళ్లేవారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చామని ప్రకటించేవారు. అయితే పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ దావోస్ నుంచి టీడీపీ హయాంలో ఎలాంటి పెట్టుబడులు తేలేదని ప్రకటించారు.  దావోస్ వెళ్లి తాను చాలా ఘనత సాధించానని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడును ఆ సదస్సులో మాట్లాడమని నిర్వాహకులు ఎప్పుడైనా ఆహ్వానించారా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. మన రాష్ట్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి పక్క రాష్ట్రాలు, పక్క దేశాలు కూడా మాట్లాడుకోవాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన.. మన గురించి మనమే మాట్లాడుకోవాలన్నది చంద్రబాబు నాయుడు ఆలోచన. దావోస్ సదస్సులో మైక్రోసాఫ్ట్ అధినేతలను కలిశానని, ఆంధ్రప్రదేశ్ కు మైక్రోసాఫ్ట్ కంపెనీ వస్తోందని చంద్రబాబు నాయుడు  ప్రకటించిన మరుక్షణమే తాము ఆంధ్రప్రదేశ్ లో మైక్రోసాఫ్ట్ కంపెనీని ఏర్పాటు చేయడం లేదని ఆ సంస్థ అధినేతలు చెప్పటం ఎంత సిగ్గుచేటని అమర్నాథ్ ప్రశ్నించారు 
 
ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన హయాంలో ఏడాదికి 11 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు మాత్రమే తీసుకువచ్చారని, కరోనా పరిస్థితులను కూడా తట్టుకొని  జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువస్తున్నారని ఆయన వివరించారు. జగన్మోహన్ రెడ్డి కార్య దీక్ష, పట్టుదల  చూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు ముందే రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి అమర్నాథ్ చెప్పారు. 

ఇలా రెండు పార్టీల నేతల మధ్య వివాదం ఏర్పడటంతో.. ఏపీ బీజేపీ స్పందించింది.  రెండు పార్టీలు కలిసి.. దావోస్ యాత్రలకు వెళ్లినప్పుడు.. ఏం సాధించారో చెప్పాలని డి్మాండ్ చేస్తోంది.  *అది విహార యాత్ర, లేక ఒప్పందాల యాత్రనా ? ఏంటి ఈ దావోస్ వాస్తవం ? అని ప్రశ్నించారు.  2014 నుంచి 2022 వరకు దావోస్ వెళ్లి తేదేపా-వైకాపా ప్రభుత్వాలు పార్టీలు , జగన్ , చంద్రబాబు చిత్తశుద్ధి  నిజాయితీని నిరూపించుకోమని సవాల్ చేస్తున్నారు. మరి ఈ అంశంపై రెండు పార్టీలు స్పందిస్తాయా ? అని ఏపీ బీజేపీ ప్రశ్నిస్తోంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
Black Monday: బ్లాక్ మండే భయం నిజమైంది - సెన్సెక్స్ 3300 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం
బ్లాక్ మండే భయం నిజమైంది - సెన్సెక్స్ 3300 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం
Pawan Kalyan: ‘అడవితల్లి బాట’ కార్యక్రమం, విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్
‘అడవితల్లి బాట’ కార్యక్రమం, విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్
Waqf Amendment Act:  కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు, విచారణకు వచ్చేది ఎప్పుడంటే..
కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు, విచారణకు వచ్చేది ఎప్పుడంటే..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tilakvarma removed Mumbai Indians Name | ముంబై ఇండియన్స్ పేరును తొలగించిన తిలక్ వర్మ | ABP DesamJasprit Bumrah Re Entry | బుమ్రాను గాల్లోకి ఎత్తి మరీ ప్రకటించిన పొలార్డ్ | ABP DesamMI vs RCB Match preview IPL 2025 | పదేళ్ల గడిచిపోయాయి..ఇప్పటికైనా దక్కేనా.? | ABP DesamSiraj Bowling in IPL 2025 | ఐపీఎల్ లో వంద వికెట్ల క్లబ్ లోకి దూసుకొచ్చిన హైదరాబాదీ సిరాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
Black Monday: బ్లాక్ మండే భయం నిజమైంది - సెన్సెక్స్ 3300 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం
బ్లాక్ మండే భయం నిజమైంది - సెన్సెక్స్ 3300 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం
Pawan Kalyan: ‘అడవితల్లి బాట’ కార్యక్రమం, విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్
‘అడవితల్లి బాట’ కార్యక్రమం, విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్
Waqf Amendment Act:  కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు, విచారణకు వచ్చేది ఎప్పుడంటే..
కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు, విచారణకు వచ్చేది ఎప్పుడంటే..
Avanthika Sundar: ఖుష్బూ కూతురి కష్టాలు... పేరెంట్స్‌ ముందుకు రావట్లేదు... సినిమా ఎంట్రీ కష్టాలు విన్నారా?
ఖుష్బూ కూతురి కష్టాలు... పేరెంట్స్‌ ముందుకు రావట్లేదు... సినిమా ఎంట్రీ కష్టాలు విన్నారా?
YS Sharmila: ఏపీలో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు, కూటమి ప్రభుత్వంపై షర్మిల మండిపాటు
ఏపీలో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు, కూటమి ప్రభుత్వంపై షర్మిల మండిపాటు
AP Economic Growth: ‘ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్’, వృద్ధి రేటులో ఏపీ రికార్డు - తమిళనాడు తర్వాత స్థానం ఏపీదే
‘ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్’, వృద్ధి రేటులో ఏపీ రికార్డు - తమిళనాడు తర్వాత స్థానం ఏపీదే
Peddi First Shot Reactions: ప్రభాస్ బౌలింగ్‌లో చరణ్ సిక్సర్... క్యాచ్ పట్టిన బాలయ్య, పవన్, ఎన్టీఆర్... 'పెద్ది' మీమ్స్ అదుర్స్ అంతే
ప్రభాస్ బౌలింగ్‌లో చరణ్ సిక్సర్... క్యాచ్ పట్టిన బాలయ్య, పవన్, ఎన్టీఆర్... 'పెద్ది' మీమ్స్ అదుర్స్ అంతే
Embed widget