అన్వేషించండి

Anil Kumar Yadav : అందుకే ఓడిపోయాం, ఎక్కడికీ పారిపోం అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

Anil Kumar Yadav Comments : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంపై వైసీపీ నేత అనిల్‌కుమార్‌ యాదవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జగన్ వెంటే ఉంటామని, ఆయనతోనే నడుస్తామన్నారు.

Anil Kumar Yadav YCP Defeat : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో విజయకేతనం ఎగుర వేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో  ఏ పార్టీకి సాధ్యం కాని రితీలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది.  మరీ ముఖ్యంగా ఈ సారి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ వంటి వారు భారీ మెజార్టీతో ప్రత్యర్థులను మట్టి కరిపించారు. 

వైసీపీ ఘోర ఓటమి
ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలను కైవవం చేసుకున్న వైసీపీ.. ఈ సారి ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఆ పార్టీకి చెందిన  కీలక నేతలు, మంత్రులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు.  వైసీపీ జనసేన పార్టీకంటే కూడా తక్కువ స్థానాలకు పరిమితమైంది. 11అసెంబ్లీ స్థానాలు, నాలుగు లోక్ సీట్లతో సరిపుచ్చుకుంది.  ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహం కారణంగా  వైసీపీ కంచుకోటగా భావించే స్థానాల్లో సైతం ఆ పార్టీ అభ్యర్థులు ఓడిమి పాలయ్యారు.  ఊహించని విధంగా వైసీపీ పరాజయం పాలుకావడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‎గా మారింది.   

ఓటమిపై స్పందించిన అనిల్ కుమార్
ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంపై మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్‌కుమార్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా నోటి దురుసు వల్లే ఓడిపోయామంటూ చాలా మంది అంటున్నారు. అదే నిజమైతే ఇకపై సరిదిద్దుకుంటామని స్పష్టం చేశారు.  తాడేపల్లిలో అనిల్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. తమ ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తున్నామన్నారు. లోపాలు సరిదిద్దుకుని భవిష్యతులో ముందుకు వెళ్తామన్నారు.  గత ఎన్నికల్లో తమకు ఎక్కువ మొత్తంలో సీట్లు రాకపోయినా..  40 శాతం ఓట్ల షేర్‌ ఉందన్నారు. తమకు ప్రతిపక్షం కొత్తేమీ కాదని.. పదేళ్లు ప్రతిపక్షంలోనే ఉన్నామంటూ గుర్తు చేశారు. ఓడిపోయామని ఇంట్లో కూర్చోమని.. గతంలో కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడ్డామన్నారు. ప్రస్తుతం కూడా అలాగే ఉంటామన్నారు. ఓటమి పాలై భయపడి ఎక్కడికీ పారిపోమని.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామన్నారు. అధికార పార్టీకి కొంత సమయం ఇస్తామని.. ఆ తర్వాత వాళ్ల తప్పులపై పోరాడుతామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైసీపీ అధినేత జగన్ వెంటే ఉంటామని, ఆయనతోనే నడుస్తామన్నారు. తమ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదంటూ హితవు పలికారు. ప్రజలు అన్నీ చూస్తున్నారని తెలిపారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Toxic Telugu Ticket Price: ఏపీలో యష్ 'టాక్సిక్' రేట్లు... సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లలో ఎంతో తెలుసా?
ఏపీలో యష్ 'టాక్సిక్' రేట్లు... సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లలో ఎంతో తెలుసా?
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
Snake In Meeting: కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
Geetu Royal: తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Toxic Romantic Song : టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
Chronic Pain : ఆరు నెలలకు మించి నొప్పి ఉంటే జాగ్రత్త.. ఇవే అత్యంత బాధాకరమైన వ్యాధులు
ఆరు నెలలకు మించి నొప్పి ఉంటే జాగ్రత్త.. ఇవే అత్యంత బాధాకరమైన వ్యాధులు
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Embed widget