అన్వేషించండి

సుబ్బారెడ్డి, విజయసాయికి కీలక బాధ్యతలు- గెలుపు గుర్రాల వేటలో ఇద్దరు నేతలు!

వైఎస్ఆర్సీపీలో సీటు అంటే ఆషా మాషీ కాదు. సీట్ల వ్యవహరం సర్దుబాటు చేసేందుకు రకాల చర్యలు చేపట్టాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారని పార్టీ నాయకులు చెబుతున్నారు.

అధికార పార్టీలో సీట్ల పంచాయితీ మెదలైంది. సీట్ల వ్యవహరం సర్దుబాటు చేసే బాద్యతలను ఆ ఇద్దరికి జగన్ అప్పగించారనే ప్రచారం జోరుగా సాగుతోంది..

అభ్యర్దుల ఎంపిక బాధ్యతల్లో ఆ ఇద్దరు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీటు అంటే ఆషా మాషీ కాదు. సీట్ల పంచాయితీ వ్యవహరం సర్దుబాటు చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారని పార్టీ నాయకులు చెబుతున్నారు. సీట్ల సర్దుబాటు అంశాలను పార్టిలో కీలక నేతలు అయిన వై.వి.సుబ్బారెడ్డి, విజయ సాయిరెడ్డిలకు అప్పగించారని టాక్ నడుస్తోంది. దీంతో ఆ ఇద్దరు నాయకులు నియోజకవర్గాల పరిస్దితులు పై పరిశీలన చేసి, అభ్యర్దుల ఎంపిక పై తుది నివేదికను ముఖ్యమంత్రి జగన్ కు అందిస్తారని అంటున్నారు. సుబ్బారెడ్డి, విజయ సాయి రెడ్డి ఈ ఇద్దరు నాయకులు ఇప్పుడు నియోజకవర్గాల పై ఫోకస్ పెట్టారు. వీళ్ల వద్ద ఆమోదం లభిస్తే ఫైనల్ టచ్ గా జగన్ ఒకే చేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.

పార్టీలో ఆ ఇద్దరే ఇప్పుడు కీలకం...
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆ ఇద్దరు నాయకులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 22మంది పార్లమెంట్ సభ్యులకు నాయకత్వం వహిస్తున్న విజయ సాయి రెడ్డి ఒక వైపు, ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్దానం ఛైర్మన్ గా బాద్యతల నుంచి రిలీవ్ అయిన సుబ్బారెడ్డి మరో వైపు ఉండి, అభ్యర్దుల ఎంపికలను చేపడుతున్నారు. మెదటి నుండి ఈ ఇద్దరు జగన్ కు అత్యంత సన్నిహితులు. సుబ్బారెడ్డి, విజయ సాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వం తో సత్సంబంధాలను కొనసాగిస్తూ, రాష్ట్రంలో రాజకీయాను ఒక కంట కనిపెడుతూ జగన్ కు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. పార్టీ భాధ్యతల్లో ఇప్పుడు కూడ వారే కీలకంగా వ్యవహరిస్తున్నారు.

అభ్యర్దుల పై గురి...
రాబోయే ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో.. తెలుగు దేశం పార్టీకి అంతకంటే ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపద్యంలో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్దితుల్లో మరో సారి విజయం సాధించాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అభ్యర్దుల ఎంపిక చాలా సీరియస్ అంశంగా భావిస్తున్నారు. ఇప్పటికే ఉన్న సిట్టింగ్ లకు తిరిగి సీట్లు ఇచ్చే విషయం తో పాటుగా, కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్దులు వారసులను రంగంలోకి దింపేందుకు చేస్తున్న ప్రయత్నాలు, వీటితో పాటుగా ఆ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ ప్రభావం వంటి అంశాలను కీలకంగా భావిస్తున్నారు. సో ఎట్టి పరిస్దితుల్లోనూ గెలుపు గుర్రాలకే సిట్ల వ్యవహరం అని జగన్ చాలా సార్లు పార్టి నేతలకు క్లారిటి ఇచ్చారు. దీంతో అభ్యర్దులు ఎవరు.. వారి గెలుపు అవకాశాలకు చెందిన సర్వే రిపోర్ట్ లు కూడ పార్టిలో రెడీగా ఉన్నాయని, అంటున్నారు. ఆయా రిపోర్ట్ లను తన వద్ద పెట్టుకున్న జగన్ ఆయా అభ్యర్దుల పేర్లను మాత్రమే విజయ సాయి, సుబ్బారెడ్డికి ఇచ్చి అభ్యర్దులను ఎంపిక పై నివేదికను  ఇవ్వాలని సూచించినట్లుగా చెబుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Embed widget