అన్వేషించండి

Vijayasai Reddy: ఏపీలో హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రో నగరాలు లేవు: విజయసాయిరెడ్డి

YSRCP MP Vijayasai Reddy: ఏపీలో బాగా డెవలప్ అయిన నగరాలు లేవని అధికార పార్టీ ఎంపీ వి విజయసాయిరెడ్డి భావిస్తున్నారు. బాగా డెవలప్ అయిన మెట్రో నగరం ఉంటే ఏపీలో పరిస్థితి మరోలా ఉండేదన్నారు.

YSRCP MP Vijayasai Reddy: ఏపీలో బాగా డెవలప్ అయిన నగరాలు లేవని అధికార పార్టీ ఎంపీ వి విజయసాయిరెడ్డి భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రాన్ని రాజధాని సమస్య వెంటాడుతూనే ఉంది. బాగా డెవలప్ అయిన మెట్రో నగరం ఉంటే ఏపీలో పరిస్థితి మరోలా ఉండేదన్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు రాజధానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. కాగా, హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రో నగరాలు మనకు లేకున్నా ఐటీ ఎగుమతుల్లో 5 వేల కోట్లతో 34% నమోదైన వృద్ధి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పం వల్లనే సాధ్యమైందన్నారు. 
విశాఖతో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటి కంపెనీల ఏర్పాటును ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఐటీ రంగంలో ఈ ఏడాది కొత్తగా మరో 20 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. ఈ మేరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అసలు రాజధానే లేకుండా మూలన పడేస్తే ఏమనుకోవాలి? రాజధాని లేని రాష్ట్రానికి ఐటీ కంపెనీలు ఎలా వస్తాయని టెకీలు అంటున్నారు. ఇటీవల అమిత్ షా ఏపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసినా విజయసాయిరెడ్డి లైట్ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇచ్చి సహకరిస్తుందని, రాజకీయాలు వేరు, ప్రభుత్వాలు వేరని ఆయన అన్నారు. రెండు ప్రభుత్వాలు మధ్య ఎప్పటికి సత్సంబంధాలు ఉంటాయని తెలిపారు.

ప్రత్యేకమైన పార్టీ బాధ్యతలేమీ లేనట్లే ! 
గత ఎన్నికలకు ముందు విజయసాయిరెడ్డి అత్యంత కీలకంగా పని చేశారు. కానీ ఇప్పుడు ఎంపీ విజయసాయిరెడ్డికి పెద్దగా ఏమీ బాధ్యతలు లేవు. అనుబంధ సంఘాల ఇంచార్జ్ గా ఉన్నారు.  కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్నప్పటికీ ఇటీవల విజయసాయిరెడ్డి మళ్లీ కాస్త యాక్టివ్ అవుతున్నారు.  అనుబంధ సంఘాలతో రోజూ సమీక్షలు చేస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వద్దనుకున్న రీజినల్ కో ఆర్డినేటర్ బాధ్యతల్ని విజయసాయిరెడ్డికి ఇచ్చారని చెప్పుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని సీఎం జగన్ తాజా ప్రకటనతో తేలిపోయిందని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

రానున్న 10 ఏళ్లల్లో భారత్ బలమైన 7 ట్రిలియన్ల ఆర్థికశక్తిగా ఎదుగుతుందని HSBC తాజా నివేదిక వెల్లడించిందని విజయసాయిరెడ్డి ఇటీవల పేర్కొన్నారు. దేశంలోని అపార మానవవనరులు, ఎదగాలనే తపన ఉన్న మధ్యతరగతి, వాణిజ్య, పారిశ్రామికీకరణ పురోగతి కోసం ప్రభుత్వం  అనుసరిస్తున్న సరళీకృత విధానాల కారణంగా దేశం గణనీయమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తుందని ఆ నివేదిక తెలిపింది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Nagoba Jatara: నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
Why Mouth Taste Bitter During Fever: జ్వరం వచ్చిన తర్వాత నోరు ఎందుకు చేదుగా మారుతుంది?
జ్వరం వచ్చిన తర్వాత నోరు ఎందుకు చేదుగా మారుతుంది?
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Embed widget