అన్వేషించండి

CM Jagan: సదరన్‌ జోనల్ కౌన్సిల్‌ భేటీకి ఆరు అంశాలతో ఏపీ రెడీ.. ప్రత్యేక హోదా ప్రస్తావించాలన్న సీఎం జగన్

తిరుపతిలో జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్ సమావేశంలో ఆరుకుపైగా అంశాలు ప్రస్తావించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విభజన టైం నుంచి కొలిక్కి రాని అంశాలు, పెండింగ్ బకాయిలు చర్చించాలని నిర్ణయించింది.

ఈనెల 14న తిరుపతిలో జరిగే సదరన్ జోనల్‌ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర సమస్యలపై గళమెత్తాలని సీఎం జగన్ నిర్ణయించారు. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో అమిత్‌షా భేటీ కానున్నారు. ఈ వేదికపైనే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇచ్చిన హామీలపై గట్టిగా అడగాలని ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. రాష్ట్ర విభజన అంశాన్ని మరోసారి లైమ్‌లైట్‌లోకీ తీసుకొచ్చారు. రాష్ట్ర విభజన హామీలతోపాటు పెండింగ్‌ అంశాలు, బకాయిలు గురించి ప్రస్తావించాలని సూచించారు. 

సదరన్‌ కౌన్సిల్ భేటీలో చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన ఆరుకుపైగా అంశాలు ప్రస్తావించేందుకు రెడీగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి మేలు జరిగే కీలక అంశాలు చర్చకు వచ్చేలా చూడాలన్నారు. విభజజన చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాలను అజెండాలో ఉంచాలన్నారు. రూ. 6,300 కోట్ల విద్యుత్ బకాయిలు,ు రెవెన్యూబ లోటు, రేషన్ బియ్యం కేటాయింపులు, తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్‌ సప్లైస్‌ బకాయిలు, పోలవరం రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఎఫ్‌డీ ఖాతాల సమస్య, ఆస్తుల విభజనలో పెండింగ్‌ ఉన్న అంశాలను ప్రస్తావించేందుకు రెడీగా ఉండాలన్నారు సీఎం జగన్. 

ALSO READ: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అంచనా, ఎల్లో అలర్ట్ జారీ

నధుల అనుసంధానం అంశాన్ని కూడా సదరన్‌ జోనల్‌ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించాలన్నారు జగన్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో రెడీగా ఉండాలని ఆధికారులకు చెప్పారు. ఈ భేటీలో వేరే రాష్ట్రాల ప్రస్తావించే అంశాల్లో ఏపీకి రిలేటెడ్‌ ఉంటే తగిన రీతిలో రియాక్ట్ కావాలన్నారు. 
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆధ్యక్షతన జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్ సమావేశంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ముఖ్మమంత్రులు, పుదుచ్చేరీ, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్ లెఫ్టినెంట్‌ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు పాల్గొంటారు. ఏపీ నుంచి మేకతోటి సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్‌ సమీర్‌శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్  సహా ఇతర అధికారులు పాల్గొంటారు. 

ALSO READ: దీపావళి వేళ భారీగా తగ్గిన పసిడి.. వెండి కూడా.. ఏకంగా రూ.1,300 తగ్గుదల

ALSO READ: ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు నమోదు.. నలుగురు మృతి

ALSO READ: నెల్లూరులో మొదలైన నామినేషన్ల సందడి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget