అన్వేషించండి

CM Jagan: సదరన్‌ జోనల్ కౌన్సిల్‌ భేటీకి ఆరు అంశాలతో ఏపీ రెడీ.. ప్రత్యేక హోదా ప్రస్తావించాలన్న సీఎం జగన్

తిరుపతిలో జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్ సమావేశంలో ఆరుకుపైగా అంశాలు ప్రస్తావించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విభజన టైం నుంచి కొలిక్కి రాని అంశాలు, పెండింగ్ బకాయిలు చర్చించాలని నిర్ణయించింది.

ఈనెల 14న తిరుపతిలో జరిగే సదరన్ జోనల్‌ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర సమస్యలపై గళమెత్తాలని సీఎం జగన్ నిర్ణయించారు. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో అమిత్‌షా భేటీ కానున్నారు. ఈ వేదికపైనే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇచ్చిన హామీలపై గట్టిగా అడగాలని ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. రాష్ట్ర విభజన అంశాన్ని మరోసారి లైమ్‌లైట్‌లోకీ తీసుకొచ్చారు. రాష్ట్ర విభజన హామీలతోపాటు పెండింగ్‌ అంశాలు, బకాయిలు గురించి ప్రస్తావించాలని సూచించారు. 

సదరన్‌ కౌన్సిల్ భేటీలో చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన ఆరుకుపైగా అంశాలు ప్రస్తావించేందుకు రెడీగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి మేలు జరిగే కీలక అంశాలు చర్చకు వచ్చేలా చూడాలన్నారు. విభజజన చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాలను అజెండాలో ఉంచాలన్నారు. రూ. 6,300 కోట్ల విద్యుత్ బకాయిలు,ు రెవెన్యూబ లోటు, రేషన్ బియ్యం కేటాయింపులు, తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్‌ సప్లైస్‌ బకాయిలు, పోలవరం రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఎఫ్‌డీ ఖాతాల సమస్య, ఆస్తుల విభజనలో పెండింగ్‌ ఉన్న అంశాలను ప్రస్తావించేందుకు రెడీగా ఉండాలన్నారు సీఎం జగన్. 

ALSO READ: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అంచనా, ఎల్లో అలర్ట్ జారీ

నధుల అనుసంధానం అంశాన్ని కూడా సదరన్‌ జోనల్‌ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించాలన్నారు జగన్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో రెడీగా ఉండాలని ఆధికారులకు చెప్పారు. ఈ భేటీలో వేరే రాష్ట్రాల ప్రస్తావించే అంశాల్లో ఏపీకి రిలేటెడ్‌ ఉంటే తగిన రీతిలో రియాక్ట్ కావాలన్నారు. 
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆధ్యక్షతన జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్ సమావేశంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ముఖ్మమంత్రులు, పుదుచ్చేరీ, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్ లెఫ్టినెంట్‌ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు పాల్గొంటారు. ఏపీ నుంచి మేకతోటి సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్‌ సమీర్‌శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్  సహా ఇతర అధికారులు పాల్గొంటారు. 

ALSO READ: దీపావళి వేళ భారీగా తగ్గిన పసిడి.. వెండి కూడా.. ఏకంగా రూ.1,300 తగ్గుదల

ALSO READ: ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు నమోదు.. నలుగురు మృతి

ALSO READ: నెల్లూరులో మొదలైన నామినేషన్ల సందడి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad: ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
Andhra Pradesh Postal Ballots : తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ : ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ : ఐఎండీ
In Pics: పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Mohit Sharma 3Wickets vs CSK | IPL 2024 లోనూ అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకుంటున్న మోహిత్ శర్మ | ABPShubman Gill Sai Sudharsan Centuries | GT vs CSK మ్యాచ్ లో సెంచరీలు బాదిన జీటీ కుర్రాళ్లు | IPL 2024Shubman Gill And Sai Sudharsan Centuries | GT vs CSK Highlights | కీలక మ్యాచులో చెన్నై ఓటమి| ABPRaja Singh Insulted in PM Modi Public Meeting | ఎల్బీ స్టేడియంలో రాజాసింగ్ కు అవమానం.. ఏం జరిగిందంటే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad: ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
Andhra Pradesh Postal Ballots : తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ : ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ : ఐఎండీ
In Pics: పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
SBI News: టెక్కీలకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ.. భారీ రిక్రూట్మెంట్ ప్లాన్ ఇదే..
SBI News: టెక్కీలకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ.. భారీ రిక్రూట్మెంట్ ప్లాన్ ఇదే..
IPL 2024: రికార్డుల జోరు ముంబైదే, ప్రస్తుత హోరు కోల్‌కత్తాదే
రికార్డుల జోరు ముంబైదే, ప్రస్తుత హోరు కోల్‌కత్తాదే
Unhealthy Food: మన ఆయుష్షును హరిస్తున్నవి ఇవేనట - ఇలాంటివి తిన్నా.. తాగినా లైఫ్ మటాషే, తాజా పరిశోధన వెల్లడి
మన ఆయుష్షును హరిస్తున్నవి ఇవేనట - ఇలాంటివి తిన్నా.. తాగినా లైఫ్ మటాషే, తాజా పరిశోధన వెల్లడి
UDAN Scheme: ఇక పేదవాళ్లూ విమాన ప్రయాణం చేయొచ్చు, కేవలం రూ.500 కంటే తక్కువ ఖర్చుతో ఇలా!
ఇక పేదవాళ్లూ విమాన ప్రయాణం చేయొచ్చు, కేవలం రూ.500 కంటే తక్కువ ఖర్చుతో ఇలా!
Embed widget