అన్వేషించండి

Actor Prudhvi Raj: 'నేను చంద్రబాబు, పవన్ వదిలిన బాణం' - ఎన్నికల్లో పోటీపై నటుడు పృథ్వీరాజ్ క్లారిటీ

Andhra News: రాబోయే ఎన్నికల్లో గెలిచేది టీడీపీ - జనసేన కూటమేనని నటుడు పృథ్వీరాజ్ జోస్యం చెప్పారు. పీకే, లగడపాటి రిపోర్టులు నమ్ముతారు.. పృథ్వీరాజ్ రిపోర్ట్ నమ్మరా.? అంటూ ప్రశ్నించారు.

Actor Prudhvi Raj Slams Ycp Ministers: ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమి (TDP And Janasena Alliance) విజయం సాధిస్తుందని.. 135 ఎమ్మెల్యే, 21 ఎంపీ స్థానాలు గెలవడం ఖాయమని నటుడు పృథ్వీరాజ్ (Prudhvi Raj) ధీమా వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీల కలయిక అద్భుతమని.. మార్పునకు శుభ సూచకమని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మరో వంద రోజుల్లో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇవ్వనున్నట్లు చెప్పారు. తాను చంద్రబాబు, పవన్ వదిలిన బాణాన్ని అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని.. టీడీపీ, జనసేన తరఫున ప్రచారం నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ఏపీసీసీ చీఫ్ గా షర్మిల నియామకంపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 'షర్మిల ఇప్పుడు జగనన్న వదిలిన బాణం కాదు. కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణం. దీని వల్ల వైసీపీకి ఏం జరుగుతుందో చూడాలి' అని పేర్కొన్నారు.

యాత్ర ద్వారా ప్రచారం

రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను శ్రీకాకుళం నుంచి శ్రీశైలం వరకూ యాత్ర ద్వారా ప్రచారం చేయనున్నట్లు పృథ్వీరాజ్ వెల్లడించారు. వైసీపీ హయాంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని.. రాబోయే ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పని చేస్తాయని పేర్కొన్నారు. దుర్భాషలాడే మంత్రులు అధికారం కోల్పోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని.. ఎవరి జాతకం ఏంటి అనేది తన దగ్గర పూర్తి వివరాలున్నాయని అన్నారు. లోకేశ్ దగ్గర రెడ్ డైరీ ఉన్నట్లు తన దగ్గర కూడా పీఆర్ డైరీ ఉందని చెప్పారు. రోడ్ల మీద డ్యాన్సులు వేసే వారు మంత్రులా.? అని ప్రశ్నించారు.

వైసీపీ ఇంఛార్జీల మార్పులపై

రాబోయే ఎన్నికల దృష్ట్యా వైసీపీ ఇంఛార్జీల మార్పులపైనా పృథ్వీరాజ్ స్పందించారు. 'వై నాట్ 175' అంటున్న వైసీపీ అధిష్టానానికి పలు చోట్ల మార్పులు ఎందుకని ప్రశ్నించారు. అన్ని స్థానాల్లో గెలుస్తామనే ధీమా ఉన్న వారికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ఓ చోట గెలిచిన వ్యక్తిని మరో చోట తీసుకెళ్లి నిలిపితే ఓటు ఎవరు వేస్తారని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రస్తుతం ఒక్క రాజధానే లేదని.. ఇక 3 రాజధానులు ఎక్కడ వస్తాయంటూ ప్రశ్నించారు. ప్రచార యాత్రలో వైసీపీ నేతల బండారం బయట పెడతానని అన్నారు.

Also Read: Ganta Srinivas resigns : మాజీ ఎమ్మెల్యేగా మారిన గంటా శ్రీనివాస్ - అప్పట్లో చేసిన రాజీనామా ఇప్పుడు ఆమోదం!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
YS Sharmila: 20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget