అన్వేషించండి

Warangal News: నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు

Warangal News: అధిక మొత్తంలో దిగుబడి వస్తుందని నమ్మించి నకిలీ విత్తనాలు అంటగట్టి తమను పలువురు మోసం చేశారంటూ రైతులు కన్నీరు పెడుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించారు. 

Warangal News: అధిక దిగుబడి వస్తుందని అన్నదాతలను నమ్మించి పలు కంపెనీలు మోసం చేశాయి. ఎకరాలు 14 క్వింటాళ్ల ధాన్యం వస్తుందని చెప్పగా.. కనీసం మూడు క్వింటాళ్లు కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. తమను మోసం చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ నష్టపోయిన రైతులంతా కలిసి పోలీసులను ఆశ్రయించారు. వారిని అరెస్ట్ చేసి.. మరోసారి ఇలాంటి నకిలీ విత్తనాలు అమ్మనీయకుండా చేయమంటూ వేడుకున్నారు. 

అసలేం జరిగిందంటే..?

జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల్ మీదికొండ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న 40 మంది రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టారు అంకుర్ కంపెనీ సీడ్స్ ప్రతినిధులు. పంట వేసే సమయానికి ముందే తమ గ్రామంలోకి వచ్చి ఈ విత్తనాలు వాడితే, అధిక మొత్తంలో దిగుబడి వస్తుందంటూ నమ్మించారు. ఎకరాకు 14 క్వింటాళ్ల ధాన్యం వస్తుందని.. క్వింటాల్ కు 7500 రూపాయల చొప్పున తమ కంపెనీయే పంటను కొనుగోలు చేస్తుందని కూడా నమ్మించారు. అయితే ముందుగా పలువురు రైతులు నమ్మి వాటని కొనుగోలు చేయగా.. మిగతా వారు కూడా ఒకరిని చూస్తూ మరొకరు ముందుకు వచ్చారు. ఇలా దాదాపు 40 మంది రైతులు అంకుర్ సీడ్స్ కంపెనీకి చెందిన నకిలీ విత్తనాలను కొనుగోలు చేశారు.

వాటితోనే ఆరుగాలం కష్టపడి పంటను పండించారు. చూసేందుకు పంట బాగానే కనిపించినప్పటికీ.. దిగుబడి మాత్రం చాలా తక్కువగా వచ్చింది. 14 క్వింటాళ్లు వస్తుందని కంపెనీ ప్రతినిధులు చెప్పగా.. ఎకరాకు కేవలం మూడు క్వింటాళ్ల ధాన్యం మాత్రమే వచ్చింది. ఇదే విషయాన్ని కంపెనీ యజమానులకు చెప్పి వారిని అడగ్గా.. వాతావరణం సరిగ్గా లేకే పంట నాశనం అయిందని.. దానికి తమ కంపెనీ బాధ్యత వహించదని చెప్పి వెళ్లిపోయారు. ఏం చేయాలో పాలుపోని అన్నదాతలు... అంకుర్ కంపెనీకి చెందిన కేశిరెడ్డి రాజిరెడ్డి పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించారు. వారిపై కఠిన చర్యలు తీసుకొని.. కంపెనీని సీజ్ చేయాలని కోరారు. అలాగే తమలా మరే రైతు మోసపోకుండా చూసే బాధ్యత మీదే అంటూ పోలీసులు కాళ్ల మీద పడి కన్నీరు పెట్టుకున్నారు. 

"నా పేరు స్వప్న. మేం గత పదకొండు సంవత్సరాల కాడికెళ్లి పంట పండిస్తున్నం. మేం కష్టం చేసిన తీరు పంటలు మంచిగనే వచ్చినయ్. ఈసారి అన్నరు ఎకరాన 14 క్వింటాళ్లు ఎల్తయ్, మంచి సీడ్ ఇస్తం, కొత్త సీడ్ అచ్చింది అన్నరు. సేర అనేశి పెట్టినం. ఏదో బతుకుతమని పెట్టినం. కూలీ మనిషి దొర్కకపోయినా 500, 600 కూలీలు ఇచ్చుకుంట పని చేపిచ్చుకున్నం. అట్ల ఖర్చయినా సరే బతుకుతం కదా అనుకున్నం. పెట్టినందుకు ఎకరానా 14 క్వింటాళ్లు కాదు కదా.. ఎకరానా మూడు బస్తలు కూడా ఎల్లలేవు. మూడెకరాలు వెట్టిన. అది మొత్తం ఫెయిల్ అయిపోయింది. మరి గిదీ పరిస్థితి. పెట్టుబడి పెట్టినం. కూలీలకు విత్తనాలకే లక్ష రూపాలైనయ్. మిషన్ తోని కోపిస్తే పైసలేంది, మిగతావాటికి ఏంది. అంతా నాశన్మే. మూడెకరాలకు కలుపుకొని మొత్తం 8 బస్తాలు వచ్చినయ్. మేం ఎట్ల బతకాలే. ఏం జేయాలే." - స్వప్న మహిళా రైతు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
Andhra Pradesh and Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్! పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్! పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!
APEPDCL Jobs: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్- త్వరలోనే మూడువేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 
ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్- త్వరలోనే మూడువేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 

వీడియోలు

Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam
AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramzan 2026: ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
BRS On Rohit Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
Akshay Kumar: నవ్వించడం కష్టమే కానీ... అవార్డులు ఇవ్వరుగా - అక్షయ్ కుమార్ కామెంట్స్‌
నవ్వించడం కష్టమే కానీ... అవార్డులు ఇవ్వరుగా - అక్షయ్ కుమార్ కామెంట్స్‌
Telangana Assembly Budget Session: ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ విమర్శలు! బీజేపీ వినూత్న నిరసన
ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ విమర్శలు! బీజేపీ వినూత్న నిరసన
Kerala Assembly Elections 2026: కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
YSRCP local polls plan: లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
Weight Loss Journey : మూడు సంవత్సరాల్లో 72 కిలోలు తగ్గిన మహిళ.. ఈ 7 సింపుల్ హ్యాబిట్స్ మిమ్మల్నీ కూడా మార్చేస్తాయి
మూడు సంవత్సరాల్లో 72 కిలోలు తగ్గిన మహిళ.. ఈ 7 సింపుల్ హ్యాబిట్స్ మిమ్మల్నీ కూడా మార్చేస్తాయి
Embed widget