అన్వేషించండి

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు గుడ్ న్యూస్- డబ్బులు ఎప్పుడు వేస్తారంటే?

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 12వ విడత డబ్బులను సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద సుమారు 12 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.

దేశంలోని 12 కోట్ల మంది రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ 12వ విడత డబ్బులు సెప్టెంబరులో విడుదల అయ్యే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం సెప్టెంబర్ 1న చెల్లింపులు జరగవచ్చు. ఇప్పటివరకు కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 11 వాయిదాలను విడుదల చేసింది. చివరగా 31 మే, 2022న పంపిణీ చేశారు. 

సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి జులై మధ్య రైతులకు మొదటి వాయిదా చెల్లిస్తారు. ఆగస్టు నుంచి నవంబర్ మధ్య రెండో విడత, డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో మూడో విడత డబ్బులు చెల్లిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీని పూర్తి చేయడానికి గడువును ఆగస్టు 31, 2022 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

పీఎం కిసాన్ యోజన: లబ్ధిదారుని స్థితి, ఖాతా వివరాలను ఇలా చెక్ చేసుకోండి.

  • పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ కి వెళ్లాలి. ఇదే అధికారిక వెబ్‌సైట్‌
  • హోమ్ పేజీలో 'ఫార్మర్స్ కార్నర్' ఆప్షన్ ను ఎంచుకోవాలి. 
  • ఇప్పుడు బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
  • ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
  • ఇక్కడ ఆధార్ కార్డు నెంబరు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు వంటి అవసరమైన వివరాలను పొందుపరచాలి.
  • మీ స్టేటస్ గురించి పూర్తి సమాచారం కోసం సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఎలా దరఖాస్తు చేసుకోవాల

ఈ పథకం ప్రయోజనాన్ని ఇంకా పొందని రైతులు ఇప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుని.. అప్లికేషన్ అప్రూవల్ పొందితే సెప్టెంబర్ లో విడుదల చేసే రూ. 2000 పొందవచ్చు. 

పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి రైతులు అధికారిక వెబ్ సైట్ కి వెళ్లి వివరాలు ఇవ్వాలి. లేదా వ్యవసాయ శాఖ అధికారులను టోల్ ఫ్రీ నంబర్ - 155261, 1800115526 లేదా 011-23381092 ద్వారా సంప్రదించవచ్చు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget