మునుగోడు కాంగ్రెస్ లో ఉండేవాళ్లు ఎంతమంది? రాజగోపాల్ రెడ్డితో వెళ్లేవారు ఎంతమంది? అని లెక్కలు తేల్చే పనిలో కాంగ్రెస్ పార్టీ నిమగ్నమై ఉంది. మరోవైపు బలమైన నాయకుడికోసం వేట మొదలుపెట్టింది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి తనవైపు ఎంతమంది వస్తారని ప్రతి గ్రామాన్ని ఆయన జల్లెడ పడుతున్నారు. గెలుపు, ఓటములకంటే కాంగ్రెస్ పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని కాపాడుకోవడమే పెద్ద సవాల్ గా మారింది.
బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
Rifle Shooting Competitions in Hyderabad: నగరం లో రైఫిల్ షూటింగ్ కు పెరుగుతున్న క్రేజ్| ABP Desam
రేవంత్ కు చప్పట్లు కొట్టకపోతే కాంగ్రెస్ లో ఇంతే : దాసోజు శ్రావణ్ | ABP Desam
భారీ వరదల తర్వాత మంథనిలో గౌతమేశ్వర ఆలయం ఘాట్ వద్ద ప్రస్తుత పరిస్థితేంటి? పట్టణం కోలుకుందా?
బాసరలో మళ్లీ పుడ్ పాయిజనింగ్ కలకలం; ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డైరెక్టర్ సతీష్ కుమార్
Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం
CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్
Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్ పవర్ - బాక్సర్ నిఖత్కు స్వర్ణం
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్