అన్వేషించండి
Minister Harish Rao: ఎమ్మెల్యేలు కూడా ఆసుపత్రికి రావాలి | Government Hospitals | ABP Desam
హైదరాబాద్ నార్సింగ్ లో టీ డయాగ్నోస్టిక్స్ ల్యాబ్, యాప్ ను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు ప్రారంభించారు. వైద్య పరిక్షల భారం తగ్గించేందుకే డయాగ్నోస్టిక్స్ పెట్టామని.. ఎమ్మెల్యేలు కూడా ఏదైనా అవసరమైతే ఇక్కడికే రావాలని వివరించారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















