సినీ నటుడు దగ్గుబాటి రానా ఓ స్థలం లీజు వివాదంలో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు హాజరయ్యారు. 2014లో ఫిలింనగర్ లోని స్థలాన్ని ఓ సంస్థ లీజుకు తీసుకుంది. అయితే లీజ్ లో ఉన్న భూమిని దగ్గుబాటి సురేష్ తన కుమారుడు రాణా పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని వ్యాపారి కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇప్పటికే దగ్గుపాటి రాణాకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీచేసింది. ఇవాళ జరిగిన విచారణకు రాణా హజరయ్యారు. తదుపరి విచారణ ఈ నెల 14కు వాయిదా వేసింది కోర్టు.
Rifle Shooting Competitions in Hyderabad: నగరం లో రైఫిల్ షూటింగ్ కు పెరుగుతున్న క్రేజ్| ABP Desam
Shamshabad Masjid news : శంషాబాద్ లో మసీదు కూల్చివేతకు వ్యతిరేకంగా ఆందోళనలు | ABP Desam
TS Police Command Control Night View: ఆకట్టుకుంటున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ నైట్ వ్యూ | ABP Desam
Lakshmi Parvathi Comments : ఎన్టీఆర్ కుటుంబాన్ని చూస్తే జాలేస్తోందన్న లక్ష్మీపార్వతి | ABP Desam
IT Raids in TriColours : ప్రాపర్టీ బిజినెస్ కంపెనీ లక్ష్యంగా ఐటీ రైడ్స్ | ABP Desam
Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం
CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్
Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్ పవర్ - బాక్సర్ నిఖత్కు స్వర్ణం
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్