అన్వేషించండి
Cyber Crime With Chief Justice's Photo: హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫొటో పెట్టుకుని రూ. 2 లక్షల సైబర్ నేరం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి, దిల్లీ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఫొటోను డీపీగా పెట్టుకుని సైబర్ నేరానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న శ్రీమన్నారాయణకు వాట్సాప్ లో మెసేజ్ చేసి 2 లక్షల రూపాయల మోసానికి పాల్పడ్డాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion



















