అన్వేషించండి
Cyber Crime With Chief Justice's Photo: హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫొటో పెట్టుకుని రూ. 2 లక్షల సైబర్ నేరం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి, దిల్లీ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఫొటోను డీపీగా పెట్టుకుని సైబర్ నేరానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న శ్రీమన్నారాయణకు వాట్సాప్ లో మెసేజ్ చేసి 2 లక్షల రూపాయల మోసానికి పాల్పడ్డాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
వ్యూ మోర్























