అన్వేషించండి
Advertisement
Bommarasipet Farmers Protest: భూవివాదంలో మంత్రి జగదీష్ రెడ్డి బినామీల ప్రమేయం ఉందని ఆరోపణ| ABP Desam
మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలంలోని బొమ్మరాసిపేట్ కు చెందిన పలువురు రైతులు.... జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. 1980లో తామంతా కలిసి 1050 ఎకరాలు కొనుగోలు చేశామని... ఇప్పుడు అసలు ఆ భూములను అమ్మనేలేదంటూ కొందరు మ్యుటేషన్ కు దరఖాస్తు చేసుకున్నారంటూ చెబుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి బినామీ పేర్లతో ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. భూములను హోల్డ్ లో నుంచి తీసివేయాలని కోరుతున్నారు.
హైదరాబాద్
Asaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets