అన్వేషించండి
Advertisement
Watch: మరోసారి భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు బండి సంజయ్.. ఎందుకంటే..
హైదరాబాద్లోని పాతబస్తీలో బండి సంజయ్ పర్యటిస్తున్నారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన పూజలు చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత విజయవంతంగా పూర్తి కావడంతో మొక్కులు చెల్లించుకొనేందుకు ఆయన ఆలయానికి వచ్చారు. 36 రోజుల పాటు 400 కిలోమీటర్లకు పైబడి బండి సంజయ్ పాదయాత్ర చేశారు. 8 జిల్లాలు, 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంటు నియోజకవర్గాల మీదుగా బండి సంజయ్ పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్ర ఆగస్టు 28న ఈ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచే ప్రారంభం అయింది.
హైదరాబాద్
Malla Reddy Speech | కేటీఆర్ లేక రియల్ స్టేట్ పడిపోయిందంటున్న మల్లారెడ్డి | Abp Desam
ఫోన్ ట్యాప్ చేసి తన ఇంట్లో సంభాషణలూ వినేశారన్న మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, మొదట్నుంచీ జరిగిందేంటి..?
Chilukur Balaji Temple | ముస్లిం రైతుకు పశువును బహుమతిగా ఇచ్చిన అర్చకులు రంగరాజన్ | ABP Desam
ఓ సంస్థ నిర్వహించిన శారీ రన్ లో పాల్గొన్న 3 వేల మంది మహిళలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఎడ్యుకేషన్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets