అన్వేషించండి
15 Years For Mecca Masjid Blast: ఇప్పటికీ కొనసాగుతున్న భద్రతా చర్యలు | ABP Desam
సరిగ్గా మక్కామసీదులో బాంబు పేలి నేటికీ 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా 58 మంది గాయపడ్డారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినా... వారిపై నేరారోపణలు రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. దీంతో ఐదుగురు నిందితులపై కేసు కొట్టివేశారు. కానీ అప్పటినుంచి అలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా భద్రతా బలగాలను కట్టదిట్టం చేశారు.
వ్యూ మోర్





















