అన్వేషించండి
Farmers Argue With Forest Officers @ Asifabad: పోడు భూముల విషయమై అటవీ అధికారులతో వాగ్వాదం| ABP Desam
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల విషయమై అటవీ అధికారులకు, ఆదివాసీల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రౌటుసంకటపల్లిలో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులకు, రైతులకు మధ్య సుమారు 2 గంటల పాటు వాగ్వాదం జరిగింది. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారు. పోడు రైతులను అడ్డుకోవడం సరికాదంటూ అటవీశాఖ అధికారులకు సూచించారు.
తెలంగాణ
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్లో ఉత్కంఠ?
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
టీవీ





















