అన్వేషించండి
Advertisement
Farmers Argue With Forest Officers @ Asifabad: పోడు భూముల విషయమై అటవీ అధికారులతో వాగ్వాదం| ABP Desam
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల విషయమై అటవీ అధికారులకు, ఆదివాసీల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రౌటుసంకటపల్లిలో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులకు, రైతులకు మధ్య సుమారు 2 గంటల పాటు వాగ్వాదం జరిగింది. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారు. పోడు రైతులను అడ్డుకోవడం సరికాదంటూ అటవీశాఖ అధికారులకు సూచించారు.
తెలంగాణ
కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?
ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ
దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్న
Malla Reddy Speech | కేటీఆర్ లేక రియల్ స్టేట్ పడిపోయిందంటున్న మల్లారెడ్డి | Abp Desam
Malla Reddy Speech | KTR | ఈ అవ్వ మాటలు వింటే మల్లారెడ్డి కూడా సరిపోరు.. ఎన్ని పంచులో | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets