అన్వేషించండి
Falaknuma Express Fire Accident : యాదాద్రి జిల్లాలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు అగ్నిప్రమాదం | ABP
యాదాద్రి జిల్లాలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం జరిగింది. యాదాద్రి జిల్లా బొమ్మైపల్లి, పగిడిపల్లి మధ్యలో హౌరా నుంచి సికింద్రాబాద్ కు వస్తున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ నాలుగు బోగీల్లో మంటలు చెలరేగాయి.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion






















