అన్వేషించండి
CM Revanth Reddy on KCR : తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ లేఖ చదివిన సీఎం రేవంత్ | ABP Desam
తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ రాసిన ఓ లేఖను చదివి వినిపించారు సీఎం రేవంత్ రెడ్డి. పోలింగ్ పూర్తైన తర్వాత ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు అప్పటి సీఎం కేసీఆర్ KRMB లెటర్ రాశారని సీఎం రేవంత్ రెడ్డి చదివి వినిపించారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















