అన్వేషించండి
Advertisement
Bandi Sanjay Khammam Tour: సాయిగణేష్ కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్ | ABP Desam
BJP Telangana President Bandi Sanjay ఖమ్మంలో పర్యటించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పార్టీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించారు. సాయి గణేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సాయి గణేష్ అమ్మమ్మ, చెల్లెలితో మాట్లాడి అసలేం జరిగిందో పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాయి గణేష్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సాయిగణేష్ ఆత్మహత్యకు కారకులైనవారు ఎంతటివారైనా వదిలే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు.
తెలంగాణ
కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?
ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ
దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్న
Malla Reddy Speech | కేటీఆర్ లేక రియల్ స్టేట్ పడిపోయిందంటున్న మల్లారెడ్డి | Abp Desam
Malla Reddy Speech | KTR | ఈ అవ్వ మాటలు వింటే మల్లారెడ్డి కూడా సరిపోరు.. ఎన్ని పంచులో | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
టెక్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets