ఎగువ నుండి భారీ వస్తున్ననేపథ్యంలో గోదావరి నీటి మట్టం భద్రాచలం వద్ద 61 అడుగులకు చేరుకుంది.. అధికారాలు అంచనా ప్రకారం 4 నుండి 5 అడుగులు అంటే దాదాపు రాత్రి వరకు 66 అడుగులు చేరుతుంది అని అంచనా... బూర్గంపాడు,దుమ్ముగూడెం , చర్ల మండలాల్లో కొన్ని వేల ఎకరాల్లో పత్తి పంట నీటి మునక లో ఉన్నది..
36 ఏళ్ల తర్వాత మళ్లీ ఆంక్షలు విధిస్తూ రాకపోకలు నిలిపివేత.. భద్రాచలంలో గోదావరి వంతెనపై రాకపోకలను నిలిపేశారు. రాకపోకలను నిలిపివేయడం వారధి చరిత్రలోనే ఇది రెండో సారి. గతంలో 1986లో నీటిమట్టం 75.6 చేరుకోవడంతో ఈ మేరకు ఆంక్షలు విధించారు. తాజాగా 36 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటలపాటు వారధిపై రాకపోకలు బంద్ కానున్నాయి.
కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరితే వెయిట్ చేయించారన్న రాజగోపాల్ రెడ్డి
బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
Rifle Shooting Competitions in Hyderabad: నగరం లో రైఫిల్ షూటింగ్ కు పెరుగుతున్న క్రేజ్| ABP Desam
రేవంత్ కు చప్పట్లు కొట్టకపోతే కాంగ్రెస్ లో ఇంతే : దాసోజు శ్రావణ్ | ABP Desam
Munugode Bypoll : కాంగ్రెస్ లో ఉండేవారు ఎంతమంది? పోయేవారు ఎంతమంది? | ABP Desam Explainer
Breaking News Telugu Live Updates: తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మార్పు
Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!
Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!
Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్