అన్వేషించండి
Advertisement
Team India: న్యూజిలాండ్ తో టీట్వంటీ సిరీస్ జట్టును ప్రకటించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ
న్యూజిలాండ్ టీట్వంటీ సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. విరాట్ కొహ్లీ టీట్వంటీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవటంతో హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు కొత్త కెప్టెన్ గా బీసీసీఐ బాధ్యతలను అప్పగించింది. కేఎల్ రాహుల్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు. అనుభవానికే పెద్దపీటవేసిన సెలక్షన్ కమిటీ...జట్టులో రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ లాంటి యువ కెరటాలకు అవకాశం ఇచ్చింది. కీపర్ బ్యాట్స్ మెన్ లుగా పంత్, ఇషాన్ కిషన్ లు ఎంపికయ్యారు. టీంలోకి ఎంపికై వెంకటేష్ అయ్యర్ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ లో అదిరిపోయే ఫర్ ఫార్మెన్స్ ఇవ్వటంతో వెంకటేష్ ను సెలక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకుంది. బౌలర్లలో ఆవేశ్ ఖాన్ టీంలోకి వచ్చాడు. కొహ్లీ, జడేజాలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. ఈ నెల 17నుంచి టీట్వంటీ సిరీస్ ప్రారంభం కానుంది.
ఆట
Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్కు తప్పని ఓటమి | ABP
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets