అన్వేషించండి
YS Sharmila on CM KCR | ఆదివాసీలపై కేసీఆర్ కు ఎందుకంత కక్ష..? | ABP Desam
ఎన్నికల కోసం 6 నెలల్లనే పోడు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన సన్నాసి ఎవడంటూ...సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ఆదివాసీలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన బడ్డలను దురాక్రమణ దారులు అని ఎలా అంటారని ప్రశ్నించారు..?
న్యూస్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















