అన్వేషించండి
Ys Sharmila: పత్తి రైతులతో కలిసి భోజనం చేసిన వైఎస్ షర్మిల | ABP Desam
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల... పాదయాత్రలో భాగంగా మహిళా రైతులతో ముచ్చటించారు. కల్వకుర్తి మండలం సుద్ధకల్ గ్రామంలో పొలాల్లో పని చేసుకుంటున్న వ్యవసాయ కూలీలతో సరదాగా మాట్లాడారు. ఆ మహిళలతో పాటు చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తూ.. వారిని ఆప్యాయంగా పలుకరించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు.
ఇండియా
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
పర్సనల్ ఫైనాన్స్
ఇండియా
ఇండియా























