అన్వేషించండి
Ys Sharmila: పత్తి రైతులతో కలిసి భోజనం చేసిన వైఎస్ షర్మిల | ABP Desam
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల... పాదయాత్రలో భాగంగా మహిళా రైతులతో ముచ్చటించారు. కల్వకుర్తి మండలం సుద్ధకల్ గ్రామంలో పొలాల్లో పని చేసుకుంటున్న వ్యవసాయ కూలీలతో సరదాగా మాట్లాడారు. ఆ మహిళలతో పాటు చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తూ.. వారిని ఆప్యాయంగా పలుకరించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















