అన్వేషించండి
Ys Sharmila: పత్తి రైతులతో కలిసి భోజనం చేసిన వైఎస్ షర్మిల | ABP Desam
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల... పాదయాత్రలో భాగంగా మహిళా రైతులతో ముచ్చటించారు. కల్వకుర్తి మండలం సుద్ధకల్ గ్రామంలో పొలాల్లో పని చేసుకుంటున్న వ్యవసాయ కూలీలతో సరదాగా మాట్లాడారు. ఆ మహిళలతో పాటు చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తూ.. వారిని ఆప్యాయంగా పలుకరించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు.
న్యూస్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Punch macaque Japan Viral Story | తల్లి ప్రేమ కోసం విలవిలలాడిపోతున్న చిన్ని కోతి పిల్ల కథ | ABP Desam
PM Modi Moran Emergency Landing | మోరాన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై దిగిన మోదీ | ABP Desam
వ్యూ మోర్























