అన్వేషించండి
Ys Sharmila: పత్తి రైతులతో కలిసి భోజనం చేసిన వైఎస్ షర్మిల | ABP Desam
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల... పాదయాత్రలో భాగంగా మహిళా రైతులతో ముచ్చటించారు. కల్వకుర్తి మండలం సుద్ధకల్ గ్రామంలో పొలాల్లో పని చేసుకుంటున్న వ్యవసాయ కూలీలతో సరదాగా మాట్లాడారు. ఆ మహిళలతో పాటు చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తూ.. వారిని ఆప్యాయంగా పలుకరించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్పై కోపంతో పాక్లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















