అన్వేషించండి
Vijayawada Book festival: విజయవాడ పుస్తకమహోత్సంపై ప్రచారం చేస్తూ భారీ ర్యాలీ
32వ పుస్తక మహోత్సవాన్ని పురస్కరించుకొని పుస్తక ప్రియుల పాదయాత్ర ప్రెస్క్లబ్ నుంచి స్వరాజ్య మైదానం వరకు నిర్వహించారు. ఈ పాదయాత్రను శిపోడియా జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సంఘసంస్కర్తలు, జాతీయ నాయకుల వేషధారణలతో అలరించారు. కవులు, రచయితలు, సాహితీవేత్తలు, పుస్తక ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొని పుస్తక పఠన ప్రాధాన్యతను తెలియచేశారు
న్యూస్
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















